భారత ప్రభుత్వ విద్యా శాఖ విడుదల చేసిన నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)-2025, ఇంజినీరింగ్ విభాగంలో దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇని�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) హరితహారం అవార్డు లభించింది.
దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ (సీఐఈ), అటల్ ఇంక్యూబేషన్ సెంటర్ (ఏఐసీ అండ్ సీసీఎంబీ
తమ కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల కృషితో ఈ ఏడాదిలో 104 యుటిలిటీ పేటెంట్లను ప్రచురించి, కీలక మైలురాయి సాధించామని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కాలేజీ సెక్రటరీ, బీఆర్�
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడమ్ కప్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అట్టహాసంగా ముగిసింది. జింఖానా మైదానం వేదికగా కమ్యూనిటీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో మ�
ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన రాష్ట్ర యువ బాక్సర్ నిఖత్ జరీన్కు తగిన గుర్తింపు లభిస్తున్నది. టర్కీ గడ్డపై మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడ
ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు పలు చోట్ల కేక్ కట్చేసి సంబురాలు పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,పార్టీ శ్రేణులు ఎంఎల్ఆర్ విద్యాసంస్థల్లో రక్తదాన శిబిరాల నిర్వహణ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు..దర్�
దుండిగల్,మార్చి19: ఇంజినీరింగ్ విద్యార్థులు డ్రోన్ల తయారీని ఒక అభిరుచిగా నేర్చుకుని, అందులో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశా�