పట్టణంలో నిర్మిస్తున్న జంక్షన్ నిర్మాణాలను ప్రజలకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా ఇబ్బందులు లేకుండా నిర్మాణాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు పేర్కొన్నారు.
మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని తక్కళ్లపల్లి రవీందర్ రావు డిమాండ్ చేశారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలసి ఆయన సోమవారం స్థానిక రైల్వే స్టేషన్ను సందర్శించారు. సందర్భంగా ర
MLC Ravinder Rao | ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేసింది. ప్రజా పాలన సభలు(Prajapalana meetings) అంతా బోగస్ అని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు(MLC Ravinder Rao) మండిపడ్డారు.
కాం గ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హై డ్రాతో రాష్ట్ర రాజధానితో పాటు తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయిందని, నిర్మాణరంగం కుదేలైందని ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు అన్నార
అకాల వర్షంతో జిల్లా అతలాకుతలమైతే కాం గ్రెస్ ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడం మరిచిందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. శుక్రవారం మహబూబాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశ
Ravinder Rao | పండిన పంటను అంత కొంటాం, క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తమని నాడు చెప్పిన కాంగ్రెస్(Congress party) నేడు సన్న వడ్లకు బోనస్ అని మాట మార్చిందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు (MLC Ravinder Rao)విమర్శించారు
కుకలు, కోతులతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వాటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు కోరారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి దాశరథి స్ఫూర్తినిచ్చారని, నిజాం కాలంలో ప్రజలు అనుభవించిన కష్టాలను, రైతుల బాధలను తన కవిత్వాలల్లో ప్రతిబింబేంచేలాచేయడమే కాకుండా నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసేలా చైత�