సీఆర్ ప్రభుత్వ పాలనలోనే పేదలకు లబ్ధి జరిగిందని ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. శనివారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ నెల 20న నల్లగొండలో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని పేదలకు గులాబీ పార్టీ అండగా నిలిచిందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. మంగళవారం వడ్డేపల్లి మండలం తనగలలో ఎమ్మెల్యే అబ్రహం అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతి
మంత్రి జగదీష్ రెడ్డి | రాష్ట్ర శాసనమండలి శాసనసభ్యుల కోటాలో శాసనమండలికి ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి విద్యుత్ శాఖ మంత్రి గుం