కాంగ్రెస్ ములుగు సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకాగాంధీల మాటలకు ప్రజల నుంచి కనీసం స్పందన కూడా లభించలేదని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ ఎద్దేవా చ�
బీఆర్ఎస్ సర్కారుతోనే మహిళా సాధికారత సాధ్యమని, అందుకోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతూ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుంటే.. ఓర్వలేని విపక్ష నాయకులు పగటి వేషగాళ్లలాగా గ్రామాల్లోకి వచ్చి అసత్య ఆర
తిరుమల కొండ పవిత్రతను కాపాడాలని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ కోరారు. ఆదివారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో కలిసి తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ కొందరు కొం
ములుగు జడ్పీ చైర్మన్ దివంగత కుసుమ జగదీశ్వర్ కుటుంబానికి ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అండగా నిలిచారు. ఇటీవల జగదీశ్వర్ గుండెపోటుతో మరణించగా ఆయన కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా ఇచ్చిన హా
నాడు వలసలు, కరువుకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న మహబూబ్నగర్ జిల్లా.. నేడు నీటిపారుదల సౌకర్యం, పచ్చని పంటలకు పర్యాయపదంగా మారిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
నేడు వరంగల్లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా హనుమకొండలో రూ. 181.45 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న�
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రారంభించిన పోస్ట్ కార్డు ఉద్యమాని�
బండి సంజయ్ డైరెక్షన్లోనే పేపర్ లేకేజీ జరిగిందని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి బీజేపీ స్వార్థ రాజకీయాలతో విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమడుతోందన�
కేంద్రంలోని బీజేపీ కుట్రలో భాగంగానే పేపర్ లీకేజీ అని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. లీకేజీల వెనుక మోదీ నమో సంస్థ కుట్రలున్నాయన్నారు. బుధవారం సాయంత్రం హనుమకొండలోని మంత�
MMTC | యాదాద్రి వరకు నడుస్తున్న లోకల్ ట్రైన్ను జనగామ వరకు పొడిగించాలని, ఎంఎంటీఎస్ రైలును మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి సోమవారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి లేఖ రాశారు. ఈ నెలలో రా�
Local Train | యాదాద్రి వరకు విస్తరించనున్న లోక్ ట్రైన్ను జనగామ వరకు పొడిగించాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి కిషన్రెడ్డికి సోమవారం లే