పంట రుణాలను రూ.2లక్షల వరకు ఏకకాలంలో మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలతో రైతులను మోసం చేస్తున్నదని మాజీ ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు.
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం పోచంపల్లి కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పుట్టిన ర�
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి సొంత ఖర్చుతో జనగామ జిల్లా లింగాలఘనపురానికి చెందిన మహిళలకు వెయ్యి కుట్టుమిషన్లు ‘కానుక’గా
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ను, తెలంగాణ అభివృద్ధిపై చిన్నచూపు చూసిన బీజేపీని చిత్తుగా ఓడించాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్
బీఆర్ఎస్లో ఎంపీగా, డిప్యూటీ సీఎంగా, రెండు సార్లు ఎమ్మెల్సీ పదవులు అనుభవించి బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు నమ్మకద్రోహం చేసిన కడియం శ్రీహరి అభినవ కట్టప్ప అని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి వి
కష్టాలు తెలిసిన నాగజ్యోతిని గెలిపించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. మంగళవారం రాత్రి మల్లంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్య�
ములుగు (Mulugu) బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (MLC Pochampally Srinivas Reddy) అన్నారు. ప్రజలు నాగజ్యోతికి (Bade Nagajyothi) బ్రహ్మరథం పడుతున్నారని, ఆమెకు వస�
ఉమ్మడి పాలనలో తెలంగాణ తీవ్ర అణచివేతకు గురైందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్టు తెలిపారు.
ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి బుధవారం కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ము�
బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం సోమవారం జరగనున్నది. జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డులో విశాలమైన స్థలంలో పార్టీ సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు సర్వాంగ సుందరంగా భవనాన్ని నిర్
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నాయకులు పార్టీలో చేరుతున్నారని ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు.