చుట్టూ నీళ్లు.. మధ్యలో ఫాంహౌజ్.. ఐలాండ్ను తలపించేలా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి గెస్ట్హౌస్ అందరికీ సుపరిచితమే.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలలో తన ఫాంహౌస్లేదని, ఒకవేళ హైడ్రా నోటీసులు ఇస్తే.. తెల్లారే తన ఇంటిని తానే కూల్చేస్తానని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తెలిపారు.
భగవద్గీత బోధనానుసారమే చెరువులను కాపాడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. కోకాపేటలో హరేకృష్ణ ఫౌండేషన్ 430 అడుగుల ఎత్తుతో నిర్మించతలపెట్టిన హెరిటేజ్ టవర్ పనులకు ముఖ్యమంత్రి ఆదివారం శంకుస�
షాబాద్లో అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్ మండల కేంద్రంలోని పీఆర్ఆర్ స్టేడియంలో దివంగత నేత పట్నం రాజేందర్రెడ్డి వర్ధంతి
లోక్సభ ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. చేవెళ్ల, భువనగిరి లోక్సభ స్థానాలను కైవసం చేసుకునేలా వ్యూహ రచన చేస్తున్నది. చేవెళ్ల ఎంపీ పరిధిలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే�
ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమే అని... తాజాగా ప్రజలు ఇ చ్చిన తీర్పును శిరసావహిస్తామని మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కింది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు రాజ్భవన్లో మంత్రిగా మహేందర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట�
ప్రపంచ పారిశ్రామిక రంగానికి తెలంగాణ కేంద్రంగా మారుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, ఏమాత్రం ఆలస్యం లేకుండా ఇస్తున్న అనుమత�
ప్రమాదవశాత్తు బుధవారం నిర్మాణంలో ఫ్లైఓవర్ స్లాబ్ కూలిపోయింది. తొమ్మిది మంది కూలీలకు స్వల్పంగా గాయాలయ్యాయి. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి ఆరోగ్యం �
దేశంలో భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదేనని, ప్రజలంతా కేసీఆర్ వైపే చూస్తున్నారని పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని వెల్టూర్ గేట్ సమీపంలో ఉన్న ఫంక
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా విస్తరింపచేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల భవితవ్యం పాలమూరు ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉన్నదని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేంద�
చేవెళ్ల నియోజకవర్గంలో గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్ల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా గ్రామాలు, పాఠశాలల్లో సర్పంచులు, ఉపాధ్యాయులు జాతీయ �