నిజామాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మనోహరాబాద్ మండలం కాళ్లకల్ బంగారమ్మ దేవాలయం వద్ద శనివారం మాజీ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో బీసీ సంఘం నేతలు, �
MLC Kavitha | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోతే కాంగ్రెస్, బీజేపీ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అవసరమైతే మేం కూడా ఢిల్లీకి వచ్చి, బీజేపీపై పోరాటం చేస్తాం
MLC Kavitha | రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ బిల్లులను కేంద్రం ఆమోదించడంపై కాంగ్రెస్, బీజేపీలు సమాధానం చెప్ప�
మండలంలోని ఇసన్నపల్లి -రామారెడ్డి గ్రామాల్లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం సందర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ�
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ చేసిన ఆరోపణలు నిరాధారమని పలువురు బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏమీ లేదని, రాజకీయ కక్షతో కేసులు పెట్
అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ తప్పుడు లెక్కలు చెప్పి అడ్డంగా దొరికిపోయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. అసెంబ్లీ, పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర సర్కారు బండారం బట్టబయలైందని
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలో 2.16 లక్షల మంది ఆసరా పింఛన్లను సర్కార్ రద్దు చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. పింఛన్ల సొమ్ము పెంపు హామీని ఈ ప్రభుత్వం విస్మరించిందని, కొత్తగా �
గతంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా సీఎం రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. విలేకరులతో చిట్చాట్ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్-బీజేపీ ఒప్పం�
MLC Kavitha | విద్యారంగంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేయడం ఆ పార్టీ దివాలాకోరుతనాన్ని నిరూపించుకుంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు.
రేవంత్రెడ్డి ఫ్లైట్ మోడ్ సీఎం.. 15 నెలల్లో 40 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్రెడ్డి తెలంగాణకు సాధించుకొచ్చింది ఏమీ లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా పాలన న
MLC Kavitha | రేవంత్ రెడ్డి ఫ్లయిట్ మోడ్ సీఎం అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. గత 15 నెలల్లో 40 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు సాధించుకొచ్చింది ఏమీ లేదని ఎద్దే�
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రజాసమస్యలను ఎత్తిచూపేందుకు బీఆర్ఎస్ సభ్యులు వినూత్న పంథాలో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు రోజుకోతీరు నిరసనతో ఆకట్టుకుంటున్నారు.
పట్టణంలోని పెద్ద మసీదు ఎదురుగా ఉన్న బక్రాన్ బీడీ కాంప్లెక్స్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఇఫ్తార్ ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆదివారం ఒక ప్�
తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ డిమాండ్కు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు బీసీ బిల్లులను పెట్టిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.