MLC Kavitha | విద్యారంగంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేయడం ఆ పార్టీ దివాలాకోరుతనాన్ని నిరూపించుకుంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు.
రేవంత్రెడ్డి ఫ్లైట్ మోడ్ సీఎం.. 15 నెలల్లో 40 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్రెడ్డి తెలంగాణకు సాధించుకొచ్చింది ఏమీ లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా పాలన న
MLC Kavitha | రేవంత్ రెడ్డి ఫ్లయిట్ మోడ్ సీఎం అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. గత 15 నెలల్లో 40 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు సాధించుకొచ్చింది ఏమీ లేదని ఎద్దే�
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రజాసమస్యలను ఎత్తిచూపేందుకు బీఆర్ఎస్ సభ్యులు వినూత్న పంథాలో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు రోజుకోతీరు నిరసనతో ఆకట్టుకుంటున్నారు.
పట్టణంలోని పెద్ద మసీదు ఎదురుగా ఉన్న బక్రాన్ బీడీ కాంప్లెక్స్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఇఫ్తార్ ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆదివారం ఒక ప్�
తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ డిమాండ్కు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు బీసీ బిల్లులను పెట్టిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
కొమురవెల్లి మల్లన్న క్షేత్రం కేసీఆర్ పాలనలో అన్నివిధాలుగా అభివృద్ధి చెందిందని, హుండీ ఆదాయం పెరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీ బిల్లు ఆమోదం పొందడంతో శనివార
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 24న బాన్సువాడకు రానున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ విందులో పాల్గొంటారని పార్టీ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్
‘తలాపునే పారుతుంది గోదారి... మన బతుకులు ఎడారి’ అని ఉద్యమ సమయంలో గోదావరి నది గురించి ప్రతి ఒక్కరం గుర్తుచేసుకునే వాళ్లమని, కేసీఆర్ తన పాలనలో గోదావరి నదిని సస్యశ్యామలం చేసి జీవనదిలా మార్చారని, నేడు కాంగ్రె
MLC Kavitha | గోదావరి గోస పేరుతో గోదావరిఖని నుంచి ఎర్రవెల్లి వరకు పాదయాత్ర చేపట్టిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంఘీభావం ప్రకటించారు. శనివారం నాడు ప్రజ్ఞాపూర్కు చేరుకు
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శుక్రవారం శాసనమండలి ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ‘అప్పులు ఘనం - అభివృద్ధి శూన్యం’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ‘అప్పుల�
రేపు కొమురవెల్లికి ఎమ్మెల్సీ కవిత రానున్నట్లు బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు గోపు సదానందం తెలిపారు. గురువారం కొమురవెల్లిలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీస�