ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్ట్ను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని, వెంటనే ఆమెను విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి దేవులపల్లి రాజేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చే�
బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్కు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ధర్నాలు, నిరసన కార్యక్రమాల
కేంద్రంలో బీజేపీ సర్కార్ పన్నిన ఎన్నికల జిమ్మిక్కు నగ్నంగా బయటపడిందా? అంటే అవునంటున్నారు రాజకీయ పరిశీలకులు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఒకరోజు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను �
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో రాజకీయ కుట్రలో భాగంగానే ఆమెను అరెస్టు చేశారంటూ మండ�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అత్యం త నాటకీయంగా.. పక్కా పథకం ప్రకారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఎలాంటి ట్రాన్సి ట్ వారంట్ �
ఎమ్మెల్సీ కవితను శుక్రవారం సాయంత్రం 5:20 గంటలకు అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఐదు గంటలపాటు సోదాలు జరిగాయని, ఈ ప్రక్రియ మొత్తానికి కవిత సంపూర్ణంగా సహకరించారని చెప్పారు. ఈ మేరకు అరెస్ట్ ఆర్డర్�
ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడం.. ఆ సంస్థ సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీకి వ్యతిరేకమని లాయర్ సోమా భరత్ అన్నారు. కవిత నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆమె అరెస్ట్ చట్టవిరుద్ధమని చెప్పారు. ఈడీ అధిక�
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ మరో రాజకీయ కక్షపూరిత చర్య. కవిత బలమైన మహిళా నాయకురాలు. ఆమె అరెస్ట్పై ఆమెతో కలిసి పోరాడతా. బీజేపీ వ్యతిరేక స్వరాలను బెదిరించి లొంగదీసుకోవడంలో భాగమే ఈ అరెస్టులు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. బీజేపీతో పాటు మోదీకి ‘ఈడీ’గం చేస్తున్న దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా ఆందోళ�
లోక్సభ ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ ఆరోపించారు.
ఎమ్మెల్సీ కవితను రాత్రికి రాత్రి అక్రమంగా అరెస్టు చేశారని, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కుమ్మక్కై రాజకీయ లబ్ధి కోసమే ఈ కుట్రకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో �