రైతు బంధు పథకం పైసలు రైతుల ఖతాల్లో వేయవద్దని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం సిగ్గు చేటని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడియం శ్రీ�
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వెనుక దళిత సామాజికవర్గం ఉందని, ఆయన్ను గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని తాటికొం�
ప్ర ధానమంత్రి నరేంద్రమోదీ తన స్థాయి.. హోదాను మరిచి రాజకీయాల కోసం నిజామాబాద్ సభలో ఒక బఫూన్.. జోకర్గా మాట్లాడటం సిగ్గు చేటని ఎమ్మెల్సీ, స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని, ఈ క్రమంలోనే బీఆర్ఎస్పై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టడంలో సోషల్ మీడియా �
‘ఆదరించి.. అధిక మెజార్టీతో గెలిపించండి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తాను’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని వెంకటాపురంలో బీఆర్ఎస్ గ్రామ కార్యక�
‘మంత్రిగా.. డిప్యూటీ సీఎంగా.. ఎమ్మెల్సీగా మీలో ఒకడిగా ఉన్నా. సమస్యలు తెలుసుకొని ఏ ఊరికి ఏమి కావాలో ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించా. ఇక నుంచి నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళిక తయారుచేసి ప్రజల అభీష్టం మేరకు మ
Kadiyam Srihari | ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించడం సాహసోపేత నిర్ణయమని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిత్వత్వాన్ని సీఎం కేసీఆర్ ఖరారు చేసిన నేపథ్యంలో
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ (Zaheeruddin Ali khan) కుటుంబ సభ్యులను మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) పరామర్శించారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్మోడల్ అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలోని ఎస్ ఎస్వీ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ 7, 9, 10 డివిజన్ల ఆత్మీయ సమ్మేళనంల�
వరంగల్లో ఈ నెల 15న నిరుద్యోగ మార్చ్ను నిర్వహించనున్నట్టు బీజేపీ ప్రకటించడం విడ్డూరం గా ఉన్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించా రు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్ట�
Kadiyam Srihari | సీఎం కేసీఆర్ను తెలంగాణకే కట్టడి చేయాలని కుట్రలతో తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు.
పాలకుర్తిని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన పోతన విగ్రహాన్ని ఎ�