MLC Kadiyam Srihari | కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర చేస్తున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలపై వివక్ష చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని
తెలంగాణలో అమల వుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బీజేపీ, పార్టీల నాయకులు తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో లేవని సిగ్గుతో తలదించుకోవాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
డివిజన్లోని నమిలిగొండ గ్రామంలో కడియం ఫౌండేషన్ సహకారంతో కడియం యువసేన ఆధ్వర్యంలో జరుగుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ 11వ రోజు పోటీలను మంగళవారం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పరిశీలి
యువతలో దాగిఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకే వరంగల్ ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కక్ష కట్టి, వివక్ష చూపుతూ, రాష్ర్టానికి అదనంగా ఒక్క పైసా నిధులు కేటాయించలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడి యం శ్రీహరి ఆగ్రహం వ్యక్తంచేశారు.
MLC Kadiyam Srihari | మునుగోడులో బీజేపీ ఆటలు సాగవని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గత ఎనిమిదేండ్లలో ఆ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం కోమటిరెడ్డి
Telangana Assembly | విభజన చట్టం రూపొందించేటప్పుడే తెలంగాణకు అన్యాయం జరిగిందని, అన్ని రకాల కేంద్ర విద్యాసంస్థలు ఏపీలో నెలకొల్పేలా చట్టంలో పొందుపరిచారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మండిపడ్డారు.
బండి మూర్ఖుడు: మంత్రి ఎర్రబెల్లి యూపీకి ఇచ్చిన నిధుల్లో రాష్ర్టానికి 25 శాతమైనా ఇచ్చారా?: ఎమ్మెల్సీ కడియం హనుమకొండ, ఆగస్టు 27: అబద్ధాలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ�
దశాబ్దాల రిజర్వేషన్ల ఎత్తివేతకు కుట్ర దళితుల కోసం ఒక్క పథకం కూడా కేంద్రం ఎందుకు ప్రవేశపెట్టలేదు? దేశమంతా దళితబంధు అమలుచేయాలి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ సుబేదారి, జనవరి 27: కేంద్రంలో అధికారంలో ఉన్న �
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు అడిగే హక్కు వారికి లేదు రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదు బండి సంజయ్ ప్రధాని మోదీ ఇంటి ఎదుట ధర్నా చేయాలి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హనుమకొండ, జనవరి 20 : ఎస్సీ, ఎస్టీ, మైనా�
రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకపోతున్నరు 2019 నుంచి బీజేపీ ఓడిపోతున్నది అదే అక్కసుతో కేసీఆర్పై విమర్శలు నాడు పార్లమెంటులో ప్రశంసలు నేడు రాజకీయ పబ్బం కోసం నీచమైన మాటలు: ఎమ్మెల్సీ కడియం వరంగల్, జనవరి 10: తెలంగా
బీజేపీ పాలనలో పెరిగిన అసమానతలు యూపీలో మోదీ మూతి పగలడం ఖాయం రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకొంటున్న బీజేపీ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): బీజేపీ రైతు, దళిత వ్యతిరే�