అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయం సాధించి కేసీఆరే ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ స్టేషన్ఘన్పూర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్కు కార్యకర్తలే పట్టుగొమ్మలని, వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్తా ఒక సైనికుడిలా పనిచేయాలని బీ ఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పిలుపునిచ్చారు. కార్యకర్�
నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 28న నిర్వహించే బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభకు మంత్రి హరీశ్రావు హాజరు కానున్నట్లు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో బీఆర్�
జనగామ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి పేరు ఖరారైంది. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల సమన్వయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వర్కిం�
MLC Kadiam Srihari | నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ నీచ స్థాయికి దిగజారి మాట్లాడారు. తెలంగాణకు నిధులు కేటాయిస్తారని ఆశపడ్డాం. దానికి భిన్నం తెలంగాణ సమాజాన్ని అగౌరపరిచేలా.. కేసీఆర్ ను అవమాన పరిచేలా.. మాట్లాడడం జుగుప్సక
కాంగ్రెస్ రాష్ట్రంలో దివాళా తీసిన పార్టీగా మారిందని, రాష్ర్టానికో పాలసీని అమలు చేస్తున్న ఆ పార్టీ నాయకుల మాటలు నమ్మితే ఆగమైపోతామని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నా
ఆదరించి.. అధిక మెజార్టీతో గెలిపించండి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తాను’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని వెంకటాపురంలో బీఆర్ఎస్ గ్రామ కార్యకర�
కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ నేతలు అవే హామీలను తెలంగాణలో ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్�
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా రాదని స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,
తెలంగాణలో మూడోసారి కేసీఆర్ సీఎం కావడం పక్కా అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. గురువారం ఆయన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో మీడియాతో మాట్లాడారు.