మంత్రి జగదీష్రెడ్డి | నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటి రెడ్డి ఎన్నిక లాంఛనమేనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డిని సీఎం కేసీఆర�
మంత్రి జగదీష్ రెడ్డి | టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డికి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బీ-ఫామ్ను అందజేశారు.
మండలికి మరో ఆరుగురు టీఆర్ఎస్ సభ్యులు ఎమ్యెల్యే కోటాలో ఏకగ్రీవంగా ఎన్నిక హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తేతెలంగాణ): రాష్ట్ర శాసనమండలికి ఎమ్మెల్యే కోటా నుంచి నామినేషన్లు వేసిన ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు
ఖమ్మం : ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధును ఖరారు చేశారు. సోమవారం ఆయన మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ వీపీ గౌతమ్కు నామ పత్రాలు
Forgery signatures | మెదక్ స్థానిక సంస్థల శాసనమండలి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి గుండు ప్రవీణ్కుమార్ తమ అనుమతి లేకుండా తాము బలపర్చినట్టు ఫోర్జరీ సంతకాలు చేశాడని పటాన్చెరు డీఎస్పీ భ�
నాలుగు నామినేషన్లు దాఖలు | ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల నియోజక వర్గం నుంచి తెలంగాణ శాసన మండలి సభ్యుని ఎన్నికకు సోమవారం నాలుగు నామినేషన్లు దాఖలు అయ్యాయి.
నామినేషన్ దాఖలు | స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా సోమవారం మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి ఒక నామినేషన్ దాఖలు అయినట్లు జిల్లా కలెక్టర్,ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస�
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం మంత్రులు, పార్టీ నేతలతో ప్రగతి భవన్లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు
నామినేషన్లు నిల్ | స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మూడు రోజులలైనా ఇప్పటివరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో రెండు స్థానిక సంస
భూపాలపల్లి రూరల్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు నిబంధనల మేరకు పని చేయాలని సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని జేసీ చాంబర్
23 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఓటర్లు 9,802 l 10న పోలింగ్ l 14న కౌంటింగ్ హైదరాబాద్, నవంబరు 16 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల ఎన్నికల తుదిఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. రాష్ట్రంలో
కొడంగల్ : హైదరాబాద్లో జరిగిన ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోట ఎంఎల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన రాజ