నాలుగు నామినేషన్లు ఆమోదం | మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికలలో
4 నామినేషన్లు ఆమోదం పొందగా 6 తిరస్కరణకు గురయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావు వెల్లడించారు.
కల్వకుంట్ల కవిత | ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో కవితకు టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల శుభ
ఎమ్మెల్సీగా కవిత | నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నివాసంలో సంబురాలు మిన్నంటాయి. ఎమ్మెల్యే మం�
MLC Kavitha | ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ను ఎన్న�
రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ పైన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నామినేషన్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలోకి రెండోసారి..నాలుగు సెట్ల నామినేషన్ల్లు దాఖలుకోలాహలంగా కార్యక్రమం.. తరలివచ్చిన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలుపూర్తి సంఖ్యాబలంతో ట�
న్యూఢిల్లీ, నవంబర్ 23: రాష్ట్రంలో వచ్చేనెల 10న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల పరిశీలకులుగా 9 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఒక్కో స్థా�
ఖమ్మం:ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు రాజకీయ పక్షాలు సహకరించాలని రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ�
ఖమ్మం: ఖమ్మం స్ధానిక సంస్ధల నియోజకవర్గ ఎంఎల్సీ ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. 16 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ పక్రియ మంగళవారంతో ముగిసింది. టిఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధుసూదన్ కాంగ్రేస్ అభ్య
మంత్రి ఇంద్రకరణ్రెడ్డి | ఉమ్మడి ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
నామినేషన్లు | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు కూచకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు.
మంత్రి హరీశ్రావు | ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీశ్రావు అన్నారు.
మంత్రి కొప్పుల | మంత్రి కాప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను తమ పార్టీ గెలుచుకుంటుందన్నారు. జిల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 1,326 ఓట�
కల్వకుంట్ల కవిత | నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్