మహబూబ్నగర్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు కూచకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు.
కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల, రాజేందర్ రెడ్డి, అబ్రహం, ఎమ్మెల్సీలు వాణీ దేవి, జనార్దన్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్లు సరిత, వనజ, పద్మావతి, స్వర్ణమ్మ, లోకనాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన లారీ..
జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల విధ్వంసం
Hyderabad | భర్తకు మద్యం తాగించి భార్యపై హత్యాచారం