మోగిన స్థానిక సంస్థల ఎన్నికల నగారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అమల్లోకి ఎన్నికల కోడ్ రెండు స్థానాలకు జరుగనున్న ఎన్నికలు మొత్తం ఓటర్లు 1303 ఈ నెల 23 వరకు నామినేషన్లు, 24న పరిశీలన, 26న ఉపసంహరణకు గడువు డిసెంబర్ 10న
MLC Elections | స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని సీఈవో శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోన�
MLC Elections | తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదలైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి
MLA Quota MLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎమ్మెల్యే కోటా కింద మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల రాష్ట్రంలో 6 స్థానాలు, ఏపీలో 3 స్థానాలు ఖాళీ ఈ నెల 9 నుంచి 16 వరకు నామినేషన్ల స్వీకరణ 29న పోలింగ్.. అదేరోజు ఓట్ల లెక్కింపు ప్రారంభం కరోనాతో ఐదు నెలలు ఆలస్యంగా �
MLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విటర్లో తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను�
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసిన మంత్రులు, నేతలకు సీఎం కేసీఆర్ అభినందనహైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): వెల్డన్.. అందరూ బాగా కష్టపడ్డారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వరంగల్, ఖమ్మం, నల్లగొండకు చెంద�
హైదరాబాద్ : నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలుపొందిన డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర
హైదరాబాద్ : నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయంగా సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో మరోసారి టికెట్ కేటాయిం
వరంగల్: టీఆర్ఎస్కు ప్రజల మద్దతు ఉన్నందునే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో గెలుపొందామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఇష్టం వచ్చినట్ల�
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసే ప్రభుత్వానికే పట్టభద్రులు పట్టం కట్టారని బహ్రెయిన్ టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ �
నల్లగొండ: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 49,362 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గెలుపునకు అవసరమైన 1,83,167 మార్కును ఎవరూ చేరుకోకపోవడంతో నిభ