హైదరాబాద్ : రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయంపైటీఎన్జీఓ సంఘం కేంద్ర మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలతోపాటు ఉద్యోగుల సంక్షేమానికి తెలం�
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్రావుపై వాణీదేవి గెలుపొందారు. వాణీదేవి గెల�
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్రావుపై వాణీదేవి గెలుపొందారు. వాణీదేవి గెల�
హైదరాబాద్ : ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి గెలుపు చారిత్రాత్మకమని రాష్ట్ర గిరిజన స్త్రీశిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన సురభి వాణీదేవికి ఆమె శుభ
నల్లగొండ: ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతున్నది. కాంగ్రెస్ అభ్యర్థి రాముల్ నాయక్ ఎలిమినే�
హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 89 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఈ ప్రక్రియ ముగిసే వరకు లభ�
నల్లగొండ: వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్యతలో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్ప�
రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార పార్టీ హవా పల్లాకు మొదటి ప్రాధాన్యంలో భారీ ఆధిక్యం ‘హైదరాబాద్’ స్థానంలోనూ టీఆర్ఎస్దే లీడ్ వాణీదేవికి మొదటి ప్రాధాన్యంలో 1,12,689 ఓట్లు కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక
నల్లగొండ : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పూర్తికి మరో 24 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిప�
హైదరాబాద్ : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగరం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఏ అభ్యర్థికి 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించకపోవడంతో నింబంధన ప్రకారం రెండో ప్రాధాన్యత �
నల్లగొండ : వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్�
రెండుస్థానాల్లో ముందంజలో అభ్యర్థులు పల్లా 30%, వాణీదేవికి 31.5% ఓట్లు తొలి ప్రాధాన్య ఓట్లలో 50%+1 ఓట్లు కష్టమే ద్వితీయ ప్రాధాన్య ఓట్లతోనే ఫలితం ఖరారు! హైదరాబాద్, నల్లగొండ, మార్చి18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పట్ట�