నల్లగొండ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో ఐదో రౌండ్ లెక్కింపు పూర్తయింది. మొదటి నాలుగు రౌండ్లలో ముందంజలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ�
హైదరాబాద్: మహబూబ్నగర్ -హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో మూడో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మూడో రౌండ్లో వాణీదేవికి 17,836 ఓట్లు లభించాయి. దీంతో ఇప్�
నల్లగొండ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో నాల్గొవ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. నాల్గొవ రౌండ్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్ల
నల్లగొండ : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల తొలిరౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం ఏడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒక్కో రౌండ్లో 56 వేల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. అధికారులు రౌ
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతున్నది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ నియోజకర్గంలో పోస్టల్ బ్యాలెట్ల పరిశీలన పూర్తయ్యింది. చెల్లుబాటు అయ్యేవి, కాని పోస్టల్ బాల�
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. నగరంలోని సరూర్నగర్లో ఉన్న ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సం
మండలి పరిధిలో 67.26 శాతం హైదరాబాద్ జిల్లాలో 60.77 శాతం నమోదు సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో 67.26శాతం మేర పోలింగ్ నమోదైనట్లు అధికారులు సోమవారం �
ఎన్రోల్ నుంచి ఓటింగ్ దాకా పక్కా ప్రణాళికలు ‘మండలి’లో వాణీదేవి అడుగు ఖాయమంటున్న గులాబీ శ్రేణులు ఓటింగ్ శాతం పెంచడంలో కీలక పాత్ర కేసీఆర్ పాలనలో ప్రజల్లో నమ్మకానికి పోలింగ్ నిదర్శనమంటున్న నేతలు&n
రెండు నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ రెట్టించిన ఉత్సాహంతో భారీగా పోలింగ్ ఎండను సైతం లెక్కచేయకుండా ఓటింగ్ ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ సాయంత్రం 4 తర్వాతా భారీ క్యూలు ఆవరణలో ఉన్�
ఎమ్మెల్సీ ఎన్నికలో భారీగా పెరిగిన ఓటింగ్ పట్టణ ప్రాంతాల్లోనూ ఓటర్ల అనూహ్య స్పందన అధికార పార్టీకే లాభమంటున్న విశ్లేషకులు ప్రతిపక్ష పార్టీల అంచనాలు తల్లకిందులు హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ప్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకోసం ఎంతో కష్టపడ్డారు మంత్రి కే తారకరామారావు హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ )/చిక్కడపల్లి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం కృషిచేసిన పార్టీ శ్రే
ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ‘ఓ మహానుభావుడు (2014 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రకటనను గుర్తుచేస్తూ..) చెప్పిన విషయం గుర్తుపెట్టుకుని ఓటు �
సిబ్బందికి అభినందనలు ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం సీఈవో శశాంక్ గోయల్ హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ)/ ఉప్పల్: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్లగొండ-వరంగల్- ఖమ్మం పట్�
హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ కానంత భారీ స్థాయిలో పో�