హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 14న జరిగే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై అదనపు డీజీ, కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధిక�
హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తెరపడింది. ఆదివారం పోలింగ్ నేపథ్యంలో 48 గంటల ముందు ఎన్నికల సంఘం నియమావళికి అనుగుణంగా అభ్యర్థులు ప్రచారం ముగించారు. ఫిబ్�
హైదరాబాద్ : రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావుకు మద్దతు �
మరో రెండు రోజుల్లో పోలింగ్ 14న ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు 17న ఓట్ల లెక్కింపు దరఖాస్తు చేసుకున్న పట్టభద్రులకే ఓటు హక్కు నియోజకవర్గంలో 5,31,268 ఓటర్లు ఎన్నికల బరిలో 93మంది అభ్యర్థులు 799 పోలింగ్ కేంద్ర
ప్రాధాన్యతా నంబరే ప్రధానం! సాధారణ ఎన్నికలకు పూర్తి భిన్నం ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రాధాన్యక్రమంలో అభ్యర్థులందరికీ ఓటువేసే అవకాశం చెల్లిన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ వస్తేనే విజయం ఏ ఎన్నికల్లోనూ ఫలితం 1తో తేలల�
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హైదరాబాద్, మార్చి10(నమస్తే తెలంగాణ): ప్రైవేటు విద్యాసంస్థలలోని బోధనా సిబ్బందికి సాంఘిక భద్రత అవసరమని, ఈ మేరకు పార్లమెంటులో చట్టాన్ని తీసుకురావాలని రా�
మంత్రులకు మద్దతు లేఖలు అందజేసిన 17 సంఘాలు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపిస్తామని భరోసా న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ: పనిచేసే ప్రభుత్వానికి ఉద్యోగులు మద్దతు ప్రకటిస్తున్నారు. బుధవారం వివి
సమస్యల పరిష్కారానికి పాటుపడతా బొటానికల్ గార్డెన్లో వాణీదేవి ప్రచారం శేరిలింగంపల్లి/వ్యవసాయ యూనివర్సిటీ, మార్చి 10: రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎస్ వాణ�
శామీర్పేట, మార్చి 9: శాసనమండలి ఎన్నికల ను సక్రమంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మ రం చేశామని మేడ్చల్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. మహబూబ్నగర్-రంగారెడ్డి – హైదరాబాద్ శాసన మండల�
హైదరాబాద్ : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని భారీగా మెజారిటీతో గెలిపించాలని మంత్రి హరీశ్ రావు అభ్యర్థించారు. మంగళవారం చంపాపేట్లోని
పరకాల : ఎమ్మెల్యే ఎన్నికల్లో పట్టభద్రులు బీజేపీకి బుద్ధి చెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భా�
ఉక్కు పరిశ్రమ, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ చిన్నచూపు అభివృద్ధిని జీర్ణించుకోలేకనే రాజకీయ విమర్శలు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ఉద్య�
ప్రభుత్వ సంస్థలను అమ్మే పార్టీకా? సంక్షేమానికా? రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రభుత్వ కంపెనీలను బీజేపీ అమ్మేస్తున్నదని, రి�
పట్టభద్రులు అభివృద్ధికి సహకరించాలి రాజ్యసభసభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ)/అంబర్పేట: రాష్ట్ర ప్రభుత్వానికి మరింత బలం చేకూర్చేందుకు హైదరాబాద్- రంగారెడ్డ