మచ్చలేని పీవీ కుటుంబం నుంచి వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించండి. విద్యా వ్యవస్థపై ఆమెకు అపార అనుభవం ఉండటంతోపాటు లక్షల మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్ది
హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న వరంగల్- నల్లగొండ- ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం టె�
ఉన్నత విద్యావంతురాలు ఆమెకు ఉన్నన్ని అర్హతలు మరే అభ్యర్థికీ లేవుమంత్రి కేటీఆర్ వ్యాఖ్యలుసమస్యలపై అవగాహన ఉన్నదిపరిష్కరించే చొరవా ఉన్నదిఅందుకే నాకు ఓటేయ్యండిపట్టభద్రులకు వాణీదేవి వినతి హైదరాబాద్, ఫ�
కాంగ్రెస్, బీజేపీలకు ఓటడిగే నైతిక హక్కులేదు తెలంగాణకు ఏం చేశారని ఆ పార్టీలు వస్తున్నాయి?పదేండ్లలో పదివేల ఉద్యోగాలిచ్చిన చరిత్ర కాంగ్రెస్దిఆరేండ్లలో మేం ఇచ్చిన ఉద్యోగాలు 1.26 లక్షల పైనేఐటీఐఆర్ను ఎత్త�
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులతో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ భవన్లో జరుగుతున్న ఈ సమావ�