హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్నారు. ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల కేంద్రంలోని 140వ పోలింగ్ కేంద్రాన్ని ఆయన ఆకస్మి�
బరిలో 164 మంది అభ్యర్థులు దినపత్రిక సైజులో బ్యాలెట్పేపర్ 8 నుంచి సాయంత్రం 4 వరకు ఓటింగ్ పోలింగ్ కేంద్రాలకు చేరిన సామగ్రి విధుల్లో 7,560 మంది సిబ్బంది 15 వేల పోలీసులతో పటిష్ఠ భద్రత 50%శాతం కేంద్రాల్లో వెబ్ �
పట్టభద్రులకు మంత్రి సబితాఇంద్రారెడ్డి వినతి రంగారెడ్డి, మార్చి 13 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న దివంగత మాజీ ప్రధ
నల్లగొండ : పోలీసులు అప్రమత్తంగా ఉండి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలని డీఐజీ ఏవీ రంగనాథ్ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహించే సిబ్బందితో శనివారం నాగార్
వనపర్తి : గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించే విధంగా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని వనపర్తి జిల్లా ఎస్పీ కె. అపూర్వరావు అన్నారు. ఎన్నికల వి
హైదరాబాద్ : హైదరాబాద్- మహబూబ్నగర్- రంగారెడ్డి, వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచారు. ‘హైదరాబాద్’ నుంచి 93 మంది, ‘వరంగల్’
హైదరాబాద్: రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమయ్యింది. పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయనున్నారు. �
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఖతర్లో ఘనంగా నిర్వహించారు. దోహాలో జరిగిన జన్మదిన వేడుకల్లో టీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ కేక్ కట్చేసి కవితకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ
మునుపు నిర్లిప్తత… ఈసారైనా మారేనా? పట్టభద్రులు పట్టం కట్టేందుకు ముందుకు వస్తారా..? 2015 పట్టభద్రుల ఎన్నికల్లో కేవలం 37.72 శాతం పోలింగ్ ఈసారి ఏకంగా 181 శాతం మేర పెరిగిన ఓటర్లు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోనే 27.
రేపు ప్రతి ఒక్కరూ ఓటేయాలి రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లుపూర్తి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్గోయల్ ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల
అవకాశం ఇవ్వండి నేనేంటో రుజువు చేసుకుంటా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎస్ వాణీదేవి విజ్ఞప్తి మల్కాజిగిరి/హిమాయత్నగర్, మార్చి 12: ‘పట్టభద్రుల సమస్యలే కాదు.. బాపుతో దేశవిదేశాలు తిరిగి సామాజిక సమస్యలపైన
పట్టభద్రుల ఇంటింటికీ తిరిగి ఓటు వేయాలని అభ్యర్థించిన నేతలు ముగిసిన ప్రచారం మేడ్చల్ జోన్ బృందం, మార్చి 12 : మేడ్చల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించా�
టీఆర్ఎస్ అభ్యర్థులకు పలు సంఘాల అండ పల్లా, వాణీదేవికే పట్టం కడుతామంటూ తీర్మానాలు మంత్రి కేటీఆర్ను కలిసిన కాంట్రాక్ట్ టీచర్స్ సంఘాలు రిటైర్డ్ ఎంప్లాయిస్ జేఏసీ మద్దతుపై మంత్రి గంగుల హర్షం నమస్తే త
ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి ప్రభుత్వం, ఉద్యోగులంతా ఒకే కుటుంబం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని విజ్ఞప్తి వరంగల్, మార్చి 12 (నమస్తే తె�