పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు పట్టభద్రులు కదిలివస్తున్నారు. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న యువత ఓటువేసేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు.