కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ ఉమ్మడి జిల్లాల శాసనమండలి పట్టభద్రుల ఎన్నిక ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నది. మంగళవారం మధ్యాహ్నం నుంచి చెల్లుబాటయ్యే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మంగళవారం అ�
MLA Sanjay | పట్టభద్రుల భవిత కోసం ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ తన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే (Korutla MLA) డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల (Kalwakuntla Sanjay) చెప్పారు. గురువారం మెట్పల్లి పట్టణంలోని మండల పరిషత్ కార్యాల
Collector Sri Harsha | పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష (Koya Sri Harsha)పిలుపునిచ్చారు.
MLC election Campaign | ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు శనివారం లింగంపేట మండల కేంద్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
MLC Election | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి మద్దతు ఇవ్వాలని కోరుతూ లింగంపేట మాజీ జడ్పీటీసీ ఏలేటి శ్రీలత సంతోష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Election campaign | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ బలపరిచిన అభ్
ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజైన సోమవారం 10 మంది అభ్యర్థులు 14 సెట్ల నామినేషన్లు దాఖలు చేశా రు. మెదక్-నిజామాబాద్-ఆదిలాబా ద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజక వర్గం నుంచి ఆరుగురు
MLC Election | వరంగల్ - ఖమ్మం - నల్గొండ (Warangal - Khammam - Nalgonda) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (Teachers MLC) ఎన్నికలకు నోటిఫికేషన్ (Notification) విడుదలైంది. నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila tripati) తెలిపారు.
తెలంగాణలో మరో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆయా చోట్ల ఓటరు నమోదుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయ
వాళ్లంతా కలిసి మూకుమ్మడిగా నన్ను ఓడించేందుకు కుట్ర చేశారు. మీరు రాసిపెట్టుకోండి.. మిత్తి, అసలు, చక్రవడ్డీ కలిపి వచ్చే ఎన్నికల్లో ఒక్కడు కూడా గెలవకుండా పాతర పెట్టకపోతే నా పేరు తీన్మార్ మల్లన్నే కాదు’ ఇవీ