ఆర్కేపురం, మార్చి 20 : హైదరాబాద్, రంగారెడ్డి, మహుబూబ్నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయం సాధించిన సురభి వాణీదేవి ఆర్కేపురం డివిజన్ వాసవి కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి రావడంతో టీఆర్ఎస్ శ్రేణుల
టీఆర్ఎస్ అభ్యర్థుల విజయంలో ప్రధాన భూమికసామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యర్థులకు కౌంటర్ ప్రభుత్వ విజయాలను ఓటర్లకు వివరించిన గులాబీ దండు హైదరాబాద్, మార్చి 20, (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు ఇంటింటి ప్రచారం, గ
ఎన్నిక ఏదైనా.. గులాబీ పార్టీదే విజయం2014 నుంచి అన్ని ఎన్నికల్లోనూ ఇదే తీరుమూడింట రెండొంతుల ప్రజలు టీఆర్ఎస్వైపే హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ఎన్నికలు ఏవైనా ప్రజలు టీఆర్ఎస్వైపేనని మరో�
పట్టభద్రుల తొలి మహిళా ఎమ్మెల్సీగా వాణీదేవి రికార్డుమహిళా శక్తిని చాటిన పట్టభద్ర మహిళా ఓటర్లు హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో గెలిచిన తొలి మహ�
మంత్రులను అభినందించిన కేసీఆర్ముఖ్యమంత్రికి వాణీదేవి కృతజ్ఞతలు హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును కలిసి శుభాక�
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి మద్దతుసీఎం కేసీఆర్పై నమ్మకాన్ని చాటిన ఉద్యోగులుహైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంతా ప్రభుత్వానికి అండగా నిలిచారు. నీళ్లు, నిధు లు, నియ�
కలిసికట్టుగా పనిచేసిన గులాబీ సైన్యం పక్కా ప్రణాళికతో ప్రచారం హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అమలు చేసిన త్రిముఖ వ్యూహం అద్భుత ఫలితాన్నిచింది. పార
హైదరాబాద్: తెలంగాణలో తాజాగా జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ల స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా పల్లా �
హైదరాబాద్ : హైదరాబాద్ –రంగారెడ్డి -మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన సురభి వాణీదేవి శనివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశమిచ�