కొడంగల్ : హైదరాబాద్లో జరిగిన ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోట ఎంఎల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన రాజ్యసభ సభ్యుడు బండప్రకాష్ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు.