బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమేనని.. సకల జనుల ఆత్మగౌరవాన్ని పెంచడమే తమ లక్ష్యమని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని కోస్గి మున్సిపల్ కేంద్రంలో జరిగిన ప్రజా ఆశ
MLA Narender reddy | వెనుకబడిన కొడంగల్ నియోజవర్గాన్ని రెండువేల రూపాయలు ఖర్చుపెట్టి సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు. గతంలో ఇరవై ఐదు సంవత్సరాలు పాలించిన గుర్నాథ్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయాలన్నారు. రేవంత్ రె�
కార్మిక సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేసి ఎన్నో సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు.
కోస్గి మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికే దక్కుతుందని భూగర్భ, గనులశాఖల మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం కోస్గి మున్సిపాలిటీలోని 9వ వార్డు బీఆర్�
తెలంగాణలోని సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని, అన్ని రంగాల్లో అభివృద్ధిలో నెంబర్వన్ స్థానంలో రాష్ట్రం నిలిచిందని భూగర్భ గనులశాఖ మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం గుండుమాల్ మండలం బోగార�
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై నిన్న జరిగిన దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్రెడ్డిపై కత్తితో దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చగా మారిందన్�
‘బీఆర్ఎస్ పార్టీలోకి నిత్యం చేరికల జోరు కొనసాగుతున్నది.. ఏ పల్లెకెళ్లినా గులాబీ పార్టీకే జనం జైకొడుతున్నారు..’ అని మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం కొడంగల్ పట్టణంలో మద్దూర్ మండలం చెన్నా�
తెలంగాణలో ఇంకా 20 ఏండ్ల దాకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండ టం ఖాయమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. గురువారం షాబాద్ మండలంలోని సంకెపల్లిగూడ గ్రామానికి చె�
“రేవంత్.. దమ్ముంటే ముందు నాపై పోటీ చేసి గెలువు.. సీఎం కేసీఆర్కు నువ్వు అసలు పోటీనే కాదు.. ” అని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్ల
తెలంగాణలో బీజేపీ లేచేదిలేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదని రాష్ర్త వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం కొడంగల్ నియోజకర్గం కోస్గి మండలంలోని 50 పడకల ప్రభుత్వ దవాఖానను మంత్రి ప్రారంభిం
ప్రజల ఉత్సాహాన్ని చూస్త్తుంటే వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనమే కొనసాగుతుందని మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లోని మహేందర్రెడ్డి నివాసంలో మంత్రి, ఎమ్మెల్యే ప
జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పోటీ లేదని, రానున్న ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీదే గెలుపు ఖాయమని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి �
క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘లెసినియో.కామ్, లెసినియో’ యాప్ను టీమ్ ఇండియా మాజీ క్రి�
గ్రామాల సమగ్ర అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం బొంరాస్పేట మండలం లోని నాగిరెడ్డిపల్లి నుంచి కొత్తూరు మీదుగా దేవనూరు వరకు రూ.3.10 కోట్లతో �