మీలో ఒకడిగా, మీ అందరి ప్రతినిధిగా ఉంటూ మీ గళాన్ని శాసన మండలిలో వినిపించడానికి ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజక�
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన ఏనుగుల రాకేశ్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడమే లక్ష్యంగా సోషల్ మీడియా వారియర్స్ పనిచేయాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సూచించారు.
KTR | రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయకుండా, అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజక�
KTR | ఒకవైపు టీచర్లపై లాఠీ ఛార్జీలు, మరోవైపు విద్యుత్ సంస్థ ఉద్యోగులపై నిందలు.. ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఇదేనా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తన దగ్గర పనిచేసే ఉద్యోగులతో ప్
KTR | ఇవాళ కావాల్సింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. రావాల్సింది ప్రశ్నించే స్వరాలు అని అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రశ్నించే రాకేశ్రెడ్డి వంటి ఉత్సాహవంతుడు, యు
ఇప్పటికే లోక్సభ ఎన్నికల హడావుడి కొనసాగుతుండగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికకు నగారా మోగింది. ఇక్కడ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గ
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికలకు ఆయా జిల్లాల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంల�
నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితాను నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన గురువారం విడుదల చేశారు. మొత్తం 4,61,806 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు
MLC Elections | మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. ఈ నెల 2వ తేదీన జరగాల్సిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలంటూ జిల్లా కలెక్టర్కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.