‘తెలంగాణ ప్రజలకు జై తెలంగాణ అంటే ఒక ఎనర్జీ, కానీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాత్రం ఎలర్జీ’ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. అప్పుడైనా ఇప్పుడైనా తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ �
దళిత వ్యతిరేక రేవంత్ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడుతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవించింది కేవలం కేసీఆర్ ఒక్కరేనని గుర్త�
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు చార్జీలను పెంచాలని చేస్తున్న ప్రతిపాదనల ను ఈఆర్సీ తిరస్కరించాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) సభ్యుడ�
తెలంగాణతల్లి నుంచి బతుకమ్మను ఎడబాపితే ఎవరూరుకుంటరు?అని కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. భారత ఉపరాష్ట్రపతిచే పూజలందుకున్న తెలంగాణతల్లి అధికారికతల్లి కాదా? అని నిలదీశారు. తెలంగాణ
తెలంగాణ తల్లిని అవమానించిన దుర్మార్గుడు సీఎం రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, బతుకమ్మను తొలిగించడంపై బీఆర్ఎస్ ఇచ్చిన ప�
బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఊహించలేమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చడాన్ని నిరసిస్తూ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బీ�
తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నారని కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆయన బుధవారం ‘నమస్తే తెలం
తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న చోట రాజీవ్గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ముమ్మాటికీ మన అస్తిత్వంపై దాడేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ప్రతీక అయిన తె�
Song | సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామ శివారులో మంగళవారం బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో రచయిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాడిన గోవిందా.. గోవిందా.. సాంగ్ ఆకట్టుకున్నది.
పదేండ్లుగా సుభిక్షంగా ఉన్న తెలంగాణను ఎడారిగా మార్చిన ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ సభలో ఆయన మాట్లాడుతూ.. జై తెలంగాణ అనని, అమరులకు నివాళులర్పించిన ఏ�
తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఏమున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. శాసనమండలిలో గురువారం తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై