ఇరుకు రోడ్లపైనే సంత... ఒకవైపు వాహనాల రాకపోకలు.. మరోవైపు ఇరుకుగా ఉన్న దారిపైనే కూరగాయల విక్రయాలు... దీంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలిగించేందుకు మార్కెట్ నిర్మించేందుకు నిధులు కేటాయించినప్పటికీ పనులు �
హామీలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ది అయితే ఇచ్చిన హామీలను ఎగవెట్టి ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్దని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పదేండ్లుగా ప్రజల సమస్యలు పట్టించ�
‘కాంగ్రెస్కు అధికారమిచ్చిన కర్ణాటక ప్రజల్లాగా తెలంగాణ జనం ఆగంకావొద్దు’.. అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండల కేంద్రాల్లో మంగళవారం హుస్నా�
పార్లమెంటులో జరిగిన పెప్పర్ స్ప్రే కారణంగా పొన్నం ప్రభాకర్ మతిభ్రమించినట్లుందని, అందుకే హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అతడి కండ్లకు కనిపించడం లేదని బీఆర్ఎస్ హుస్నాబాద్ అభ్యర్థి, ఎమ్
ఒకప్పుడు ఎట్లుండె హుస్నాబాద్.. ఇప్పుడెట్లయింది.. అని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. 2014కు ముందు సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడ్డ హుస్నాబాద్ పట్టణ ప్రజలు ప్రస్తుతం సకల సౌకర్యాల కల్పనతో సమస్యల ను�
హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ నామినేషన్ కార్యక్రమం బుధవారం అట్టాహాసంగా జరిగింది. ఉదయం తన స్వగ్రామంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అనంతరం హుస్నాబాద�
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి విజయం సాధిస్తానని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ అన్నారు. హుస్నాబాద్లోని ఐవోసీ భవనంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బుధవారం ఆ
‘ఎర్ర కోటలో ‘గులాబీజెండా’ పాగా వేసింది. గులాబీ వాసనలను గుబాళిస్తూ వెనుకబడ్డ ప్రాంతం నుంచి అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఒకప్పుడు పోరాటాలు, ఉద్యమాలకు నిలయంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం ప్రస్తుతం �
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా ఐదేళ్లు మీకు సేవ చేస్తూ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ �
సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లోని శుభం గార్డెన్స్లో ఆదివారం నియోజకవర్గ స్థాయి బీఆర్టీయూతో పాటు దాని అనుబంధ సంఘాల ఆ
హుస్నాబాద్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కారు జోరందుకుంది. ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ ఆధ్వర్యంలో గ్రామాల్లో గులాబీ శ్రేణుల ప్రచార హోరు ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రతిపక్ష నాయకుల టికెట్లు ఖరారు కాకు�
సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలోని అన్నికులాల వారికి సమన్యాయం జరుగుతున్నదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. హుస్నాబాద్ ఎంపీపీ సమావేశ మందిరంలో నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన కుల వృత్తుల
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గతంలో టీడీపీలో పనిచేసిండు కాబట్టి ఇంకా అతని మనసంతా ఆంధ్రాలోనే ఉందని, ఒక మనిషి మాత్రమే తెలంగాణలో ఉన్నాడని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. రేవంత్�