ఎన్నికలకు ముందు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, రూ.15వేల రైతు భరోసా ఇస్తామని, కౌలు రైతులకూ భరోసా కల్పిస్తామనే హామీలు ఇచ్చి తీరా గెలిచిన అనంతరం ఇచ్చిన హామీలను విస్మరిస్తూ రైతుల జీవితాలతో కాంగ్రెస్ స�
కరీంనగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంగా ముగిశాయి. గురువారం ఉదయం నుంచే ఓట్లు వేసేందుకు ఓటర్లు కేంద్రాలకు తరలి వచ్చారు. ఉదయం కొంత మందకొడిగా ఓటింగ్ జరిగినా మధ్యాహ్నం వరకు పుంజుకున్నది.
‘తన సొంత నియోజకవర్గం కరీంనగర్లో ఏపనీ చేయలేదన్న కారణంతో తిరస్కరించబడి చెల్లని రూపాయిగా మారిన పొన్నం ప్రభాకర్ ఇప్పుడు హుస్నాబాద్లో చెల్లుతడా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ �
ఎన్నికలు ఏవైనా గెలుపు బీఆర్ఎస్దేనని, వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని అందించాలని హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపే�
హుస్నాబాద్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కారు జోరందుకుంది.ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ ఆధ్వర్యంలో గ్రామాల్లో గులాబీ ప్రచార హోరు ఉత్సాహంగా కొనసాగుతోంది.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రెండు పర్యాయాలు హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి, నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం తొమ్మిదేండ్లలో రూ.9వేల కోట్ల పై చిలుకు నిధులు తీసుకువచ్చానని హుస్న
తన హయాంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, మరోసారి ప్రజలు దీవించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ అన్నారు. గురువారం అక్క�
2014కు ముందు నిత్యం కరువు కాటకాలతో కల్లోలిత ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ కృషితో సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఆయన చలవతోనే పూర్తయిన గౌరవెల్లి రిజ
తెలంగాణ రాకముందు ప్రాజెక్టుల నిర్మాణం జరగక పోవడంతో వేలాది టీఎంసీల కృష్ణా, గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోయేవని, జలాలను సద్వినియోగం చేసి రాష్ట్రంలోని రైతాంగానికి, ప్రజలకు సాగు, తాగునీరందించిన ఘనత సీఎం �
CM KCR | రెండుసార్లు కలిసొచ్చిన హుస్నాబాద్ నుంచే ఈసారి కూడా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించనున్నా రు. తెలంగాణ అసెంబ్లీకి తొలిసారిగా 2014 లో జరిగిన ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ హుస్నాబాద్ నుం�
ఎన్నికల ముందు తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని కేశవాపూర్ గ్రామంలో సుమారు రూ. 5.40కోట్ల అభివృద్ధి పనులకు జడ్పీ చైర్మన్ మారెపల్
మహిళా స్వశక్తి సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ సూచించారు.
అస్తవ్యస్తంగా నిర్మాణాలు.. ఆపై నిధుల విడుదలపై నిర్లక్ష్యం వెరసి క్రీడలకు ఆటంకాలు.. పైగా ఎప్పుడు కూలిపోతుందో అనే భయం.. ఇదీ గత ప్రభుత్వంలోని ఆసంపూర్తిగా నిర్మించి వదిలేసిన ఇండోర్ స్టేడియం. కానీ నేడు బ్యాడ్
ఏండ్ల తరబడి నిరాదరణకు గురైన గ్రామీణ లింకురోడ్లకు మహర్దశ పట్టనున్నది. ఇన్నేండ్లయినా ఇంకా మట్టి రోడ్డుపైనే ప్రయాణం చేస్తున్న మారుమూల గ్రామాల ప్రజలు ఇక తారురోడ్డుపై ప్రయాణం చేసే తరుణం వచ్చేసింది. సమైక్యప