Interview | నిస్వార్థ సేవతో నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతూ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజ ల మనసులను దోచుకున్నారు ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్. 2014వరకు మెట్ట ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ నిత�
నిరుపేద కుటుంబంలో పుట్టి మట్టిలోమాణిక్యంలా ఎదిగి అప్పటి పాలకులను తన రచనలతో మెప్పించి, తన పద్యాలతో ప్రజలను ఆలోచింపజేసి, కవిత్వం, రాజయోగం కేవలం ఉన్నతవర్గాలకే కాదు సామాన్యులకు కూడా సాధ్యమని నిరూపించిన ఘన�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునర్నిర్మించడంతో చెరువులన్నీ వేసవి కాలంలో సైతం జలకళను సంతరించుకున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్న
వేగంగా విస్తరిస్తున్న హుస్నాబాద్ పట్టణానికి తెలంగాణ ప్రభుత్వం సైతం అంతే వేగంగా నిధుల వరదను పారిస్తున్నది. నిధులు లేక సమస్యల వలయంలో చిక్కుకుని విలవిలలాడిన హుస్నాబాద్ నేడు సమస్యలను అధిగమించి అభివృద్�
2014కు ముందు ఎట్లుండే హుస్నాబాద్.. ఇవ్వాళ ఎట్లయ్యింది. తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉండెనో ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలి’.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శా�
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ముందు రకరకాల కారణాలతో నెత్తురు పారిన తెలంగాణలో ఇప్పుడు నీళ్లు పారుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. పొలాలకు సాగునీళ్లు పారు�
హనుమకొండ జిల్లాలో మొత్తం 164 ధాన్యం కొనుగోలు సెంటర్ల ను ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా ధాన్యం తడువకుండా ఉండేందుకు టార్పలిన్లు, గన్నీ సంచు ల కొరత లేకుండా సంచులు, ధాన్యం రవాణా చేసేందుకు ఐదు సెక్టార్లుగా విభ�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో హాఫ్ మారథాన్ పోటీలు ఆదివారం ఉదయం ఉత్సాహంగా జరిగాయి. పోలీసుశాఖ, రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హాఫ్ మారథాన్తోపాటు 10కే రన్, 5కే రన్లకు అపూర్వ స్ప�