బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకుంటే ఢిల్లీ వరకు ఉరికిస్తామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాత
MLA Vivekananda | ఈ దేశానికి కేసీఆరే శ్రీరామ రక్ష అని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడారు. బీజేపీ
నాడు భారతదేశాన్ని బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దోచుకుం టే.. నేడు గుజరాత్ కంపెనీ ఇండియా దోచుకుంటున్నదని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. హైదరాబాద్ గడ్డ మీద బీజేపీ
BJP | రాష్ట్రంలో బీజేపీ (BJP) ఒక చెల్లని రూపాయి అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తామని పిచ్చికూతలు కూస్తే ఖబడ్ధార్ అని హెచ్చరించారు. బీజేపీ దొంగల పార్టీ అని విరుచుపడ్డారు.
కుత్బుల్లాపూర్,మే15 : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, ప్రజా సంక్షేమానికి పెద్ద పీటను వేస్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని హెచ్ఏఎల్
కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా శ�
గాజులరామారం, మార్చి 27 : ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అన్నారు. ఆదివారం గాజులరామారం డివిజన్ పరిధిలోని మెట్టుగాని గూడ కోటగుట్ట పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాల
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ నాలా నిర్మాణ పనుల పరిశీలన కుత్బుల్లాపూర్, జనవరి 19 : నియోజకవర్గం పరిధిలోని ముంపు ప్రాంతాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక�
కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన
జీడిమెట్ల : కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. సోమవారం జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ యూనిట్-1 యూనియన్ అధ్యక్షుడిగ�
కుత్బుల్లాపూర్, ఆగస్టు: నియోజకవర్గ పరిధిలోని ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు.పేట్బషీరాబాద్లోని తన నివాసంలో శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని పలువు�
ప్రజల ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించాలి జంట సర్కిళ్ల అధికారులకు ఎమ్మెల్యే వివేకానంద్ సూచనలు కుత్బుల్లాపూర్,జూలై22: వరుసగా కురుస్తున్న వర్షం ప్రభావంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీహెచ