తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపి తే.. ఏడాది పాలనలో రేవంత్రెడ్డి చేతివృత్తులపై ఆధారపడ్డవారి జీవితాలను చీకట్లోకి నెట్టారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివే�
సతీమణిని కోల్పొయి పుట్టేడు దుఃఖంలో ఉన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మండలంలోని ఆవంచలోని ఆయన స్వగృహానికి శనివారం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మా�
సీఎం రేవంత్రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లో అందరికీ రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాలు వదిలేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీ పథకాలను రాష్ట్ర ప్రజలు నమ్మేస్థితిలో ప్రజలు లేరని భుత్వవిప్,ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శాసన సభ్యులు కేపీ.వివేకానంద్కు ప్రజలనుంచి రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. సీఎం కేసీఆర్ మరోసారి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా ప్రజల నుంచి ఆనూహ
నందమూరి తారక రామారావు యుగపురుషుడని, ఆయన స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణలో పాలన కొనసాగిస్తున్నారని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్ నియోజక�
తెలంగాణ వీరత్వానికి, పరక్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం నేరేడ్మెట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్�
రాష్ట్రంలో అభివృద్ధి జరుగకుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులన్నీ ఉద్దేశపూర్వకమైనవేనని చెప్పారు.
BRS | ఉద్యమాల గుమ్మం.. ఖమ్మం గడ్డ నుంచి జాతిహితం కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. బీఆర్ఎస్ పొలికేక దేశం నలుమూలలను తాకనున్నది.