ఓ పక్క ముఖ్యమంత్రి కొంతమంది గూండాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై దాడులు చేయిస్తున్నడని, మరో పక్క నకిరేకల్ ఎమ్మె ల్యే వీరేశం రైతులను విచక్షణా రహితంగా కొట్టడం, తన్న డం చేస్తున్నాడని.. ఇందు
డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్ర ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగితే వారి ప్రక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా బలంగా మాట్లాడుతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగానే బీజేపీ నాయకుల్లో గుండెల్లో బయం మొదలైందని ప�
రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల, చెర్వుఅన్�
పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఉచిత టీకాల కార్యక్రమాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం నకిరేకల్ పట్టణ
మహిళల ఆర్థిక సాధికారతకు మహిళా సమాఖ్య సంఘాలు కీలకం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం నకిరేకల్ మండలంలోని గోరెంకలపల్లి, మార్రూర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘం భవన�
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో నూతనంగా నిర్మించనున్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గురువారం ఆయన �
నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం రెండేళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేసిన శిలాఫలకాలు మార్చడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆది
శాంతి, కరుణ, ప్రేమ, సేవ అన్న యేసుక్రీస్తు బోధనలు అందరికీ అనుసరణీయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కేతేపల్లి మండలంలోని..
ఎమ్మెల్యే వేముల వీరేశం నియంతలా వ్యవహరిస్తూ గ్రామ, మండల, నియోజకవర్గ నాయకుల అభిప్రాయ సేకరణ లేకుండా, పాత కాంగ్రెస్ నాయకులను పక్కకు పెట్టి 22 గ్రామ పంచాయతీలకు తన సొంత సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించుకున్నట్�
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ తాసీల్దార్ కార్యాలయంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు.
ఆడపిల్లల పెళ్లి చేయలేక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం వారి ఇళ్లల్లో వెలుగులు నింపుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలో ఈదులూరు �
సీసీఐ కేంద్రాల్లో పత్తికి కనీస మద్దతు ధర లభిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలోని కాటన్ మిల్లులో (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభ�
మూలాలు మరవకుండా ఎన్ఆర్ఐలు వీరేందర్రెడ్డి, పద్మ దంపతులు తమ గ్రామ ప్రజలకు సేవ చేయడం అభినందనీయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామంలో ఏర్పాటు చేసిన �
నకిరేకల్ పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన కృషి చేస్తున్నట్లు, ప్రాధాన్యతా క్రమంలో దశల వారీగా పనులను పూర్తి చేయనున్నట్లు ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. బుధవారం పట్టణంలోని 1వ, 8వ, 9వ వా�
రైతులు మార్కెట్కు తీసుకువచ్చిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం రామన్నపేట మండల కేంద్రంతో పాటు బోగారం, ఇంద్రపాలనగరం గ్రామాల్లో ఏ�