రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు జోరందుకుంటున్న వేళ.. సొంత పార్టీలో కుంపటి రగిలింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై సొంత జిల్లా ఎమ్మెల్యేనే తిరుగుబావుటా ఎగురవేశారు. ‘ఇది ప్రజాపాలనా? రెడ్డి పాలనా..?
ఎన్నికల ప్రచారం కోసం గ్రామాలకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలకు నిరసన సెగ మొదలైంది. ఆరు గ్యారెంటీలు, రూ.2 లక్షల రైతు రుణమాఫీ, కరెంటు, నీళ్లు తదితర సమస్యలపై ప్రజాగ్రహం పెల్లుబికుతున్నది.
మహబూబ్నగర్, నా రాయణపేట జిల్లాల్లోని ఆయా గ్రామాల్లో ప్రజలు ఉగాది పర్వదినాన్ని మంగళవారం ఆనందోత్సవా ల మధ్య ఘనంగా జరుపుకొన్నారు. ఉగాది సందర్భంగా మక్తల్ మండలం భూత్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే వాక