ఆదివాసీలందరూ తమ సంస్కృతిని కాపాడుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆకాంక్షించారు. అయితే ఇతిహాసాలు, నాగరికతను పాటించడంలో వారు ఇప్పటికీ ఆదర్శంగా ఉన్నారని అన్నారు.
పాలేరు నియోజకవర్గ ప్రజలను జన్మజన్మలా గుర్తుపెట్టుకుంటానని, వారి రుణం తప్పకుండా తీర్చుకుంటానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ‘మీ చెంతకే మీ మంత్రి పొంగులేటి’ అనే నినాదం�
గత కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరంలా నిలిచాయని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ కుమార�
‘ నేను బీఆర్ఎస్ను వీడుతున్నట్లు అనవసర ప్రచారం జరుగుతున్నది. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. నేను కడ వరకు బీఆర్ఎస్లోనే కొనసాగుతాను’ అని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. భద్రాచలంలోన�
‘నేను బీఆర్ఎస్ను వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నేను కడ వరకు బీఆర్ఎస్లోనే కొనసాగుతాను’ అని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు.
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన రోడ్డు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు
సంత్ సేవాలాల్ మహరాజ్ గిరిజనుల ఆరాధ్య దైవమని, ఆయనను లంబాడీలు దేవుడిగా భావించి కొలుస్తారని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. బుధవారం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవన్లో సంత్ సేవా
క్రీడలతోనే ఆత్మవిశ్వాసం, స్నేహభావం పెంపొందుతుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. దుమ్ముగూడెం వైద్యశాల పక్కన క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీ సోమవారంతో ముగిసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ఐటీడీఏలో ఆదివారం నిర్వహించిన పాలకమండలి సమావేశంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును వేదికపైకి ఆహ్వానించకుండా అవమానించడం సరైనది పద్దతి �
ఆదివాసీ మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించి, సంఘాలను బలోపేతం చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు తగినన్ని నిధులు విడుదల చేస్తామని అన్నారు.
వర్షాకాలంలో పోలవరం బ్యాక్ వాటర్తో భద్రాచలం పట్టణానికి ముప్పు పొంచి ఉన్నదని, దీంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉన్నదని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు.
కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభకు ఉమ్మ
అంతర్గత రోడ్ల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. తూరుబాక పంచాయతీ పరిధి రామకృష్ణాపురంలో రూ.5 లక్షలు, బి.కొత్తగూడెం పంచాయతీ పరిధి బండారిగూడెంలో సీడీప�
పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. తొలుత కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన గ్రామసభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. మంగళవారం దుమ్ముగూడెంలో ఏర్పా