సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి పక్కనున్న పాతూర్ కూరగాయల మార్కెట్ను బుధవారం రాత్రి సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్తూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సందర్శించారు. ర�
వర్గల్ మండలంలోని తునికి ఖాల్సాలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిస్ఠా పన మహోత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవానికి మాజీమంత్రి హరీశ్రావు హాజరై అమ్మవారిని దర్శించుకున�
కాంగ్రెస్ హామీల పేరుతో ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీ రు హరీశ్రావు ఆరోపించారు. తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లిలో జరిగే అలయ్ బలయ్, ధూంధాం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆ�
కేంద్ర ప్రభుత్వం గోదావరి పుషరాల కోసం ఆంధ్రప్రదేశ్కు రూ.100 కోట్లు ఇచ్చి, తెలంగాణకు గుండు సున్నా మిగిల్చిందని మాజీ మంత్రి టీ హరీశ్రావు విమర్శించారు. ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. తెలంగాణ నుంచ�
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే రోజులు మళ్లీ వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానలను పట్టించుకోవడం లేదు. కనీస అవసరాలు కూడా సమకూర్చడం లేదు.
తెలంగాణ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీకి దగ్గరి సంబంధం ఉందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరులో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆయ�
రూ.రెండు లక్షల రుణమాఫీ మాకెందుకు కాలేదని ఉమ్మడి జిల్లాలోని రైతులు ఎదురుచూస్తున్నారు. మూడు విడతల్లో మాఫీ అవుతుంది అనుకున్నాం. కానీ, ఏ విడతలోనూ మాఫీ కాలేదు. బతుకమ్మ, దసరా పండుగలు వస్తున్నాయి.
ప్రజాప్రతినిధులు, అధికారు ల సమన్వయంతో పార్టీలకతీతంగా సిద్దిపేట జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని అటవీ పర్యావరణ, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్లో ఆమె అధ్యక్షతన జి
‘జిల్లాలోని రిజర్వాయర్లలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం కొండ పోచమ్మసాగర్, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ కింద భూ నిర్వాసితులకు చేపలు పట్టుకు
కొండపాక మండలంలోని దుద్దెడలో రుద్ర పవర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండ పం వద్ద శనివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీ