MLA Sunitha Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపిస్తుందని, ప్రభుత్వ నిర్లక్ష్యమే ధాన్యం కొనుగోళ్ల జాప్యానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు.
ధాన్యం సేకరణలో కాం గ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్లో రైతు వెంకటాపు రం శంకరయ్య శుక్రవ�
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి 25 రోజులు గడుస్తున్నా నేటికి కాంటాపెట్టి తరలించడం లేదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మార్కెట్�
రైతులు వరిధాన్యం కాంటా వేశాక అధికారులే బాధ్యత వహించాలని, రైస్మిల్లులో అన్లోడ్ అయ్యేవరకు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అధికారుల తీరుపై మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి �
ధాన్యం కొనరు, లారీల కొరత తీర్చరూ ఇదేం సర్కార్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రశ్నించారు. లారీల కొరతతో ధాన్యం కాంటా చేస్తలేరని, ధాన్యం తరలించడంలో తీవ్ర జాప్యం చేస్తుండటంతో రైతులు తీవ్ర
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు త్వరితగతిన చెలించాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయ�
కాంగ్రెస్ నాయకులు నీచరాజకీయాలకు పాల్పడుతూ పేదలకు ఇబ్బందులు కలిగేలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా హత్నూర రైతువేదికలో గురువారం ఆమె ఇందిరమ్మ ఇండ్ల �
నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల రైతుల పక్షాన బీఆర్ఎస్ చేసిన పోరాటం ఫలించింది. కొన్నిరోజులుగా రైతులతో కలిసి నిర్వహించిన ఆందోళనకు ప్రభుత్వం దిగొచ్చింది. ఎ
ట్రాక్టర్లు ఉంటే ప్రభుత్వ పథకాలు వర్తించవనే నిబంధన ఎత్తివేయాలని, అవసరమైతే దీనికోసం ప్రత్యేక ఆర్డర్ తీసుకురావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వానికి సూచించారు.
నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కండ్ల ముందు కనపడుతుందని, మీ చేసిన అభివృద్ధిని చూపించాలని ఎమ్మెల్యే సునితాలక్మారెడ్డి బీజేపీ, కాంగ్రేస్ పార్టీ నాయకులకు సవాలు విసిరారు.
BRS candidates | నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల వివరాలను ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ, మున్సిపల్ ఇన్చార్జి వెంకట్రామిరెడ్డి శుక్రవారం వెల్లడించారు.
నర్సాపూర్(Narsapur) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పరిస్థితులు లేవని, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు.