స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు దండుకోడానికే కాంగ్రెస్ ప్రభు త్వం కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తూ అసెంబ్లీలో చర్చపెట్టిందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు. సోమవారం మెదక్ జిల్లా నర్స�
యూరియా కృత్రిమ కొరతకు ప్రధాన కారణం కాంగ్రెస్ సర్కారే అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. యూరియా కొరతను నిరసిస్తూ మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్లోని అంబేద్కర్ చౌరస్తాలో రైతులు �
వర్షాలకు ప్రాజెక్టులు, వాగులు, చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు చేరి ప్రవహిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి సూచించారు.
చెరువు కాల్వను పునరుద్ధరించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని రాయారావు చెరువు పంట కాల్వను ఆమె పరిశీలించి వరద బాధితులను పర
హాస్టళ్లలోని విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు తక్షణమే చెల్లించాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్
బీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుందని, అర్హులకు పథకాలు, సంక్షేమ ఫలాలు అందించేందకు తాము కృషిచేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి అన్నారు. కొల్చారంలో గురువారం 12 మంది లబ్ధిదారులకు 9.30 లక్ష�
భూభారతి చట్టాన్ని దుర్వినియోగం చేసే అధికారులు ఎంతటి వారైనా చర్యలు తప్పవని, గిరిజన రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్�
MLA Sunitha laxma Reddy | ఇవాళ నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి ఏడాది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
MLA Sunitha Laxma Reddy | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ మూలంగా మూడు మండలాలకు నష్టం వాటిల్లుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వెల్లడించారు. డ
ప్యారానగర్లో డంపింగ్యార్డు ఏర్పాటు చేస్తే సుమారు రెండు వేల టన్నుల చెత్త జీహెచ్ఎంసీ నుంచి రానున్నదని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర
Sunitha laxma Reddy | రాష్ట్ర ప్రభుత్వం ప్యారా నగర్లో 150 ఎకరాల్లో ఎర్పాటు చేయనున్న డంప్ యార్డుని(Dump yard) వ్యతిరేకిస్తున్నాం. డంప్ యార్డ్తో అక్కడ అడవి మొత్తం కాలుష్యం అవుతుందని ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి (MLA Sunitha laxma Reddy)�
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల గ్రామానికి చెందిన పలువురు యువకులు శుక్రవారం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నూతనంగా ఓటుహక్కు పొందిన యువకులు కేసీఆర్పై అభిమానం, బీ�