ప్రజలకు లేనిపోని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు వాటి అమలు విషయంలో ఊసెత్తడం లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగ
ఎంపీ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష ఓట్ల మెజార్టీతో విజయం ఖాయమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం వెల్దుర్తిలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే సునీ
MLA Sunitha Laxmareddy | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి (MLA Sunitha Laxma reddy) అన్నారు.