Telangana | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ తన మార్క్ రక్తపాత రాజకీయాన్ని మొదలుపెట్టింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల్లో హింసను ప్రోత్సహిస్తున్నది. బీఆర్ఎస్ నేతలపై, కార్యకర్తలపై కత్తి దాడులక�
MLC Kavitha | దేశమంతా గులాబీ హవా నడుస్తున్నదని తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో గురువారం బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ స�
MLC Kavitha | బీఆర్ఎస్ పార్టీ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ ఎన్నికలు అహంకారానికి, ఆత్మీయతకు మధ్య జరుగుతున్న ఎన్నికలని వ్యాఖ్యానించారు. ఎవరు కావాలో ఆలోచన చ�
సీమాంధ్ర పాలకులు వ్యవసాయం దండుగ అన్నచోటనే సీఎం కేసీఆర్ పండుగలా చేసి చూపించారు. నీళ్లు, నిధులు నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ మొదటగా వ్యవసాయ రంగంపైనే దృష్టి పెట్టారు.
ఒకపక్క రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాల కింద కాంగ్రెస్, బీజేపీలోని బడా నాయకులు మొదలు చోటా నాయకుల వరకు ప్రతి ఏటా లక్షలాది రూపాయల లబ్ధిపొందుతూ.. మరోపక్క తమకు మేలు చేస్తున్న సీఎం
తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగుబంధమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతిపక్షాలది ఓటు బంధమని విమర్శించారు. తాము ప్రజలను ఒక కుటుంబంలా భావిస్తామని, కానీ ప్రతిపక్ష పార్టీలకు ఓట్లేసే ఈవీఎం యంత్రాల్
సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటిరంగానికి స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు పెద్దపీట వేస్తున్నది. తలాపున గోదావరి ఉన్నా బీడువారిన భూములకు ఎత్తిపోతల ద్వారా జీవం పోస్తున్నది. ఈ క్రమంలోనే తాజాగా �
పేదోడి సొంతింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారు. అగ్గిపెట్టెల్లాంటి ఇండ్లల్లో పేదలు ఉండకూడదని, రెండు పడకల గదులకు ప్రాధాన్యమిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చేపట్టిన డబుల్ బెడ్రూం పథకం నిరుపే�
బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మరో మారు మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ నెల 24న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ తెలిపారు. ఛత్రపతి శంభాజీ నగర్లో సభ ఏర్పాట్లపై ఆర్మూర
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని కొర్రీలు పెట్టినా రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పష్టం చేశారు. ధాన్యం క�
గోదావరి, మంజీర తీరంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. బోధన్ నియోజకవర్గం ప్రగతి పథంలో సాగుతున్నది. దశాబ్దాల పాటు అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు సంక్షేమానికి చిరునామాగా నిలుస్తున్నది.
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసిన ఎమ్మెల్యే షకీల్.. బోధన్ పట్టణ అభివృద్ధికి రూ. 10 కోట్లు మ�
క్రీడలతోనే శారీరక, మానసికోల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. సోమవారం సాలూర మండల కేంద్రం లో అల్లె జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాలూర క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ను ఎమ్మెల్యే ప�
కస్టమ్ మిల్లింగ్ రైస్లో ఎలాంటి తప్పులు చేయలేదని బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పష్టం చేశారు. కావాలనే తనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రకు పాల్పడుతున్నారన్నారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే ఉరిశ