నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన సాలూరా మండలం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న (శుక్రవారం) ఉదయం 9 గంటలకు మండల ప్రారంభోత్సం జరగనున్నది.
బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ బోధన్, మే 5: టీఆర్ఎస్ సభ్యత్వం కలిగి ఆకస్మికంగా మృతిచెందితే.. బాధిత కుటుంబానికి పార్టీ బీమాతో అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. బోధన్లోని ఆయన నివాసంలో గుర�
నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం మహిళలకు తన సొంత డబ్బులతో చీరలు, 20 రకాల వంట వస్తువులతో కూడిన ‘రంజాన్ తోఫా’ల పంపిణీని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ప్రారంభ�
నిజామాబాద్ : జిల్లాలో టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రెంజల్ మండలంలోని నీల ఎంపీటీసీ-1 గడ్డం స్వప్న ఎమ్మెల్యే షకీల్ అమెర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి