ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించానని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రైవేటు టీచర్ల సమస్యలను అసెంబ్లీ ద్�
‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళారుల రాజ్యం మళ్లీ వస్తుంది.. దళితబంధు, రైతుబంధు వంటి పథకాలు ఆగిపోతయ్.. కరెంట్ కష్టాలు మొదలైతయ్.. ధరణి పోర్టల్ ఉండదు.. భూములకు భద్రత ఉండదు.. కాంగ్రెస్ పార్టీకి చెం�
తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలంటూ వస్తున్నదని, 60 ఏళ్లు పాలిస్తే ఆరు గ్యారెంటీలెందుకని, అలాంటి మోసగాళ్ల పార్టీని నమ్మొద్దని ఖమ్మం ఎంపీ, లోక్సభా �
సీతారామ ప్రాజెక్టుపై పూర్తి హక్కులు సీఎం కేసీఆర్కే ఉ న్నాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మించాలన్న ఆలోచన ఒక్క కేసీఆర్కే రావడం గొప్ప విషయమని కొనియాడారు.
గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీసుకురావాలనే సంకల్పం ముఖ్యమంత్రి కేసీఆర్దేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అందుకని ఆయనే ఓ ఇంజినీర్లా మారి సీతారామ ప్రాజెక్టుకు డిజైన్ రూపక�
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో వైద్యరంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లికి బీఎస్సీ నర్సింగ్ కళాశాలను మంజూరు చేయడంతో పాటు రూ.25కోట్లు ని
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, పట్టణాలు, గ్రామాల్ల
కాంగ్రెస్కు అధికారమిస్తే తెలంగాణలో వ్యవసాయాన్ని కల్లోలం చేస్తుందని సతుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పండుగ చేసిన వ్యవసాయాన్ని మళ్లీ దండగ చేసేందుకు పీసీసీ చీఫ�
కర్షకులపై కాంగ్రెస్ది కపట ప్రేమ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే అన్నదాతలు అధోగతి పాలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచరిస్తున్న ఆధ్యాత్మిక చింతనతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ చొరవ వల్లనే రాష్ట్రంలో సర్వమత సమ్మేళనం వి�
విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆకాంక్షించారు. ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్పొరేట్ స్థాయిని మించి
తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి.. ఊరూరా నర్సరీలను ఏర్పాటు చేసి పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలను పెంచుతున్నది. విడతలవారీగా హారితహారం కార్యక్రమంలో జిల్లా యంత్రాంగంతో మ
ఉమ్మడి పాలనలో సత్తుపల్లి పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా సమస్యలు తాండవించేవి.. కానీ గడిచిన తొమ్మిదేళ్లలో పట్టణం తిరుగులేని ప్రగతిని సాధించింది..
సంక్షేమ ప్రదాత సీఎం కేసీఆర్ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలన రాష్ర్టానికి స్వర్ణయుగమని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశం�