Sand Mafia | భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మధ్య ఇసుక రవాణా అంశం వివాదంగా మారింది. ఈ పంచాయతీ చివరికి వరంగల్ ఉమ్మడి జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి �
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో ఇప్పటికే ఉన్న గ్రూపుల పంచాయితీకి మరో సమస్య వచ్చిపడింది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి అసెంబ్లీకి తాను పోటీ చేస్తానని మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత ప్రకటించారు.
పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించే కుటుంబాలకు రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు తొలగించే అవకాశాలు ఉన్నాయని పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థికంగా ఉన్న కుటుంబాలే తమ పిల్లలన�
MLA Revuri Prakash Reddy | మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మండలంలోని ల్యాదెళ్లలో ఎస్సారెస్పీకి చెందిన భవనాలలో జరుగుతున్న మరమ్మత్తు పనులను ప�
Free Bus | ఉచిత బస్సు ప్రయాణం తమకొద్దంటూ మహిళలు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కేంద్రంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డ�
మామునూరు ఎయిర్పోర్టుకు అవసరమైన భూ సర్వే చేసేందుకు మంగళవారం నక్కలపల్లికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. రంగశాయిపేట నుంచి తమ గ్రామాలకు రోడ్డు నిర్మాణం చేపట్టిన తర్వాతే సర్వే చేపట్టాలని నక్కల�
కాంగ్రెస్లో ‘ఇందిరమ్మ కమిటీ’లు పార్టీకి కొత్త తలనొప్పి తీసుకొచ్చినట్లయింది. ఇప్పటికే రేవంత్ సర్కారు కొలువుదీరినప్పటి నుంచి ఉమ్మడి వరంగల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు కొద్దిరోజులుగా భగ్�
‘ఒకే పార్టీలో ఉంటూ ఘర్షణలు సరికాదు. మంత్రి హో దాలో ఉండి దానికి అనుగుణంగా వ్యవహరించాలి. సొంత పార్టీ కార్యకర్తల మధ్య దూరం పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. కార్యకర్తల మధ్య గొడవలు రాకుండా మ నమే చూడాలి. స్థానిక ఎన�
దసరా పండుగ వేళ కొండా, రేవూరి వర్గీయుల గొడవతో ధర్మారం సహా గీసుగొండ మండలంలో ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొనడంతో ఆ ప్రాంతం పోలీ సు పహారాలోకి వెళ్లింది. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఫొటో లేదని ఇర
మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద చర్యలతో వార్తల్లోకెక్కారు. మొన్నటికి మొన్న సినీనటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్య లు చేసి వివాదానికి కారణమైన ఆమె, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో �