కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ముదిరి పాకానపడింది. కొద్ది నెలలుగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మధ్య చేరికల విషయమై మొదలైన గొడవ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపథ్యంలో
అన్ని అర్హతలున్నా రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం దశల వారీగా రైతుల రుణాలు మాఫీ చేయటానికి సిద్ధంగా ఉందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని రైతులు నిలదీశారు.
రుణమాఫీతో రైతు కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సంగెం మండలంలో జరిగిన బైక్ ర్యాలీల�
ఐదేళ్లపాటు ప్రజా సేవకు అంకితమైన ఎంపీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఎంపీటీసీల పదవీ కాలం ముగియడంతో బుధవారం జిల్లావ్యాప్తంగా మండల పరిషత్ కార్యాలయా ల్లో సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా
రాజముద్రలో కీర్తితోరణం తొలగించలేదని, క్యాబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారని, అందరి నిర్ణయం మేరకే ముందుకెళ్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. శుక్రవారం హనుమకొండలోని జిల�
పరకాల కాంగ్రెస్లో వర్గపోరు రోజురోజుకూ ముదురుతున్నది. మంత్రి కొండా సురేఖ వర్గం వర్సెస్ ఎమ్మెల్యే రేవూరి వర్గం మధ్య వాగ్వాదాలు జరిగి రోడ్డెక్కి కేసులు నమోదైన ఘటనలు ఉండగా తాజాగా మంత్రి సురేఖ, ఎమ్మెల్యే �
మంత్రి కొండా సురేఖ వద్దకు వెళ్లే కాంగ్రెస్ శ్రేణులు తన వద్దకు రావొద్దని పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి వ్యాఖ్యలపై కొండా అనుచరులు నిరసన తెలిపారు.
కలహాలు, గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అయిన కాంగ్రెస్లో వర్గపోరు మరోసారి బయటపడింది. ఆదివారం పరకాలలో నిర్వహించిన కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశం ఇందుకు వేదికైంది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పలేదని, ఏడాది లోపు చేస్తామని చెప్పామని పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పేర్కొన్నారు.
వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యపై పార్టీలో వ్యతిరేక ఉన్నదనే విషయాన్ని వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అంగీకరించారు. ప్రతి రాజకీయ పార్టీ ప్రారంభంలో కొంత వ�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీళ్లు తక్కువగా ఉన్నాయి.. కెనాల్ ద్వారా సాగు నీళ్లు ఇచ్చే పరిస్థితులు లేవని, రైతులు బోర్లు బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్న
ప్రజాప్రతినిధులను పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి చిత్రహింసలు పెట్టడంపై దామెర మండల సభ ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కాగితాల శంకర్ అధ్యక్షతన జరుగగా, జడ్పీటీసీతోపాటు ఎం
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్న పరిశ్రమలు తమ యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. శనివారం టీఎస్ఐఐసీ అధికారులతో కలిసి పార్కును