రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండలంలోని అంజీ రైతు వేదికలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బుధవారం రైతు సభ నిర్వహించార
తొమ్మిదేళ్లలో రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మరోసారి అండగా నిలవాలని ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని పైడిపల్లి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే
భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి విస్తరింప చేస్తున్నారని, అదేవిధంగా సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని ఖానాపూర్ ఎమ్
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. లక్ష్మీపూర్లో ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసినందుకు శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి నాయకులు, రైతులతో కలిసి పాలాభిషేకం చేశా�
ఉట్నూర్ రూరల్, నవంబర్ 9: ఐకేపీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులకు లబ్ధి చేకూరుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. బీర్సా యిపేట్, గంగన్నపేట్లో ఐకేపీ మహిళా సంఘం ఆధ్వర్యంలో, మండల పరిషత్ కా�
కడెం : ఆడబిడ్డలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని నర్సాపూర్కాలనీ, నచ్చన్ఎల్లాపూర్, ఎలగడప, లింగాపూర్, పెద్దూర్�
కడెం : నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని, గ్రామాల్లో అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి స్థానిక ప్రజాప్రతిన�
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఉట్నూర్ : జల్, జంగల్, జమీన్ హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడు కొమురంభీం అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జిల్లా కలెక్టర్ సిక్త�
ఎమ్మెల్యే అజ్మీరారేఖానాయక్ ఖానాపూర్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరారేఖానాయక్ అన్నారు. గురువారం మండ�
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కడెం : రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలకు భవనాలను నిర్మించాలని ఎమ్మెల్యే రేఖానాయక్ కోరారు. శుక్రవారం ఆమె శాసనసభ సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేస�
జన్నారం : మండల కేంద్రంలోని పొనకల్ రైతు వేదికలో ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ వివిధ గ్రామాలకు చెందిన మహిళలకు బుధవారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 6గురు లబ�
అసెంబ్లీలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కడెం : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ఖానాపూర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆమె ఖానాపూర్లో ఇద�
ఖానాపూర్ టౌన్ : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలను పెంచినందుకు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు పాలాభిషేకం చేశారు. గురువారం పట్టణం�