టీఆర్ఎస్లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే రేఖానాయక్ ఖానాపూర్ టౌన్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మండలానికి చెందిన 15 మంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే రేఖానాయక్ ఆధ్వర్యంల
ఖానాపూర్టౌన్ : మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన 20 మంది బీజేపీ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ఆధ్వర్యంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల
ఎమ్మెల్యే రేఖా నాయక్ | నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఎమ్మెల్యే లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు.