‘అన్ని దానాల్లో కెల్లా రక్తదానం మిన్న..’ అన్నారు పెద్దలు. అందుకే ఎవరైనా ప్రమాదానికి గురైతే వారికి సకాలంలో రక్తం అందించడం అత్యవసంర. ఇలా సకాలంలో రక్తం అందక రోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అలాంటి
గోదావరి నీటితో పరవళ్లు తొక్కినట్లుగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ప్రజా ఆశీర్వాద సభ వైపు పరుగులు తీశారు. ఉవ్వెత్తున తరలివచ్చిన జన ప్రవాహంతో సభా ప్రాంగణం నిండిపోయింది. యువత కేరింతలు.. నినాదాలు, బీఆర్ఎస్ �
మారుమూలన ఉన్న నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు, గిరిజనులు, ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే తడవుగా సీ
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజక వర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఆదరించాలని, వచ్చే ఎన్నికల్లో తనను మరోసారి గెలిపిస్తే ప్రజలకు మరింత సేవ చేస్తానని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్�
ఎవరికి ఏ ఆపద వచ్చినా తానున్నానంటూ ముందుకు వస్తున్నారు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నారు. గోదావరి వరదలొస్తే రోజుల తరబడి ఆశ్రయం కల్పించారు. వందలాది మంది వృద్ధులకు వెలుగులు ప్
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి ఎక్కువ మంది గులాబీ గూటికి చేరుతున్నారని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పినపాక ఎమ్మెల్యే
మండల అభివృద్ధికి ఐటీసీ కర్మాగారం అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు.
పినపాక నియోజకవర్గం అభివృద్ధికి ఐకాన్గా నిలుస్తున్నదని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బుధవారం ఆయన పగిడేరు గ్రామంలో పర్యటించి రూ.6.67 కోట్ల నిధులతో చేపడుతున్న శాంతినగర్-కొడిశలకుంట బీటీ
రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, రైతుల కలలను సాకారం చేసేందుకు ప్రాజెక్ట్లు, చెక్డ్యాంలు నిర్మిస్తున్నారని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పిన�
తెలంగాణ ప్రభుత్వ పథకా లు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అన్ని వర్గాల ప్రజల్లోనూ విశేష ఆదరణ లభిస్తోం
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నదాతలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారని, దీనిని జీర్ణించుకోలేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉచిత విద్యుత్ గురించి దిగజారి మాట్లాడడం సరికాదని ప్రభుత్వ విప్, పి
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. రూ.4 కోట్ల నిధులతో అశ్వాపురం ప్రధాన రహదారికి ఇరువైపులా నిర్మిస్తున్న సైడ్ డ్రెయిన్లు,
గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరులోపు 50,595 మంది రైతులకు పోడుపట్టాలు అందిస్తామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారా
తెలంగాణ ప్రజల ఆకాంక్ష.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన ప్రగతిని, అభివృద్ధి, సంక్షేమాన్ని దశాబ్ధి ఉత్సవాల ద్వారా కళ్లకు కట్టేలా ప్రజలకు చూపుతూ సంబురంగా వేడుకలు నిర్వహించా�
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులాంటివని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు.