పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందుతున్న సారపాకలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని�
పట్టణాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. మణుగూరు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన�
నియోజకవర్గంలో అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతాయని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. తెలంగాణ పథకాలన్నీ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తో దేశ రాజకీయాల్లో మార్పు తథ్యమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మణుగూరు మున్సిపాలిటీలోని శేషగిరి
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా అంబారుపేటలోని శ్రీసత్య సత్యమ్మ అమ్మ వారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, వసంతలక్ష్మి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు.
లంగాణ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ పూల పండుగ కానుకగా బతుకమ్మ చీరెలను అందిస్తున్నారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో బతుకమ్మ చీరెల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట�