MLA Rathod Bapurao | ఒకే భూమిని ఇద్దరు వ్యక్తులకు విక్రయించినందుకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు((Boath MLA Rathod Bapu rao)పై ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..ఎమ్మెల్యే 2012లో ఆదిలాబాద్ సమీపంలోని బట�
ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని దేవాపూర్ గ్రామంలో శ్రావణ మాసంలో నెల రోజుల పాటు నిర్వహించిన శబరిమాత అఖండ జ్యోతి ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నా�
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో సీఎం కేసీఆర్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చిత్రపటాలకు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పాలాభిషేకం చేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లోని గూడేలు, తండాలు, మారుమూల పల్లెల్లోనూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. బుధవారం ఉదయం నుంచే అడవిబిడ్డలు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు తీశారు. ఆదివాసీ జెండాలు ఆవి�
రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తొమ్మిదేండ్లలో ప్రభుత్వం సంక్షేమ పథకాల ఫలితంగా పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు ఆర్థిక ప్రమాణాలు మెరుగుపడ్డాయి.
గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం చర్లపల్లి గ్రామంలో రూ. 5 లక్షలతో నిర్మించిన సవారీ బంగ్లా షెడ్డును ఆదివారం ఆయన ప్రారంభ
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సీ రాంచంద్రారెడ్డి అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లి శ్మశానవాటికలో నిర్వహించారు. ఉదయం శాంతినగర్లోని ఆయన నివాసా
‘కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత ఆలోచనలపై రైతాంగం భగ్గుమంది. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఎట్ల సరిపోతదో రైతుల మధ్యకొచ్చి చెప్పాలి. నోటికొచ్చినట్లు అవగాహన లేకుండా ఎట్లవడితే అట్ల మాట్లాడితే కుదరదు. బహిరంగ
రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ నుంచి తరిమికొట్టాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పిలుపు నిచ్చారు. ఆదివారం ఆదిలాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో బోథ�
MLA Bapurao | ముఖ్యమంత్రి కేసీఆర్ గిరజనులకు పోడు పట్టాలు పంపిణీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు(MLA Rathod Bapurao) అన్నారు.
గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పోడు పట్టాల పంపిణీ కార్యక్రమ�
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని గిరిగావ్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం నూతన గోదాం నిర్మాణానికి డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారె�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చెరువుల పండుగ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, స్థానికులు చెరువుల వద్ద ర్యాలీలు నిర్వహించారు. గంగమ్మతల్లికి పూజలు చేశా
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉన్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ప్రజలంతా శాంతియుతంగా ఉంటున్నారని, అందుకు పోలీస్ వ్యవస్థలో పెను మార్పులు సంభవించాయని పేర్కొన్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అన్ని రైతు వేదికల్లో వేడుకలను నిర్వహించగా, ప్రతి పల్లె నుంచీ రైతులు కదిలివచ