రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. బోథ్లో రూ .20 లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణ పనులకు భూమి పూజచేసి ప్రారంభి�
పేదల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో శనివారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశ�
పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాలకు చెందిన 67 మ�
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల సరిహద్దు గ్రామాలు, పెన్గంగ పరీవాహక గుబ్డి, కొజ్జన్గూడ, టేకిడిరాంపూర్ ఆదిలాబాద్ నుంచి 55 కిలోమీటర్లు.. భీంపూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ మారుమూల గిరిగ్రామాల వారు.
రాష్ట్రం, నియోజకవర్గంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృత స్థాయిలో తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పిలుపునిచ్చారు.
వంతెన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించేలా చూడాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ సూచించారు. మండలంలోని కుంటాల జలపాతానికి వెళ్లే మార్గంలో సావర్గాం గ్రామం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులను సోమవారం పరిశీల�
బోథ్ నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 25న బీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించి, విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్లోని తన నివాసంలో గురువార�
ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధారణ నేత అని, ఆయన ప్రధానమంత్రి అయితే దేశం పురోగమిస్తుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ స
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా �
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సుంకిడి లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొ�
బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చొరవతో రూపురేఖలు మార్చుకుంటున్నది. కోట్లాది రూపాయల నిధులతో
తెలంగాణ రాష్ట్ర ప్రగతి, దేశానికి ఆదర్శంగా నిలిచిందని, దేశ భవిష్యత్కు ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వం ఆవశ్యకమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ స్పష్టం చేశారు.
28 అంశాలు.. ఆరున్నర గంటల పాటు మీటింగ్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని సభ్యుల ఆవేదన వాకౌట్ చేసిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ బోథ్ ఎంపీడీవోపై సస్పెన్షన్ విధించిన కలెక్టర్ నివేదికలు తేని ఆర్అండ్బీ ఈ