‘రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందవద్దు. మీ ప్రాంత వరప్రదాయిని అయిన కల్వల ప్రాజెక్టును రీడిజైన్ చేస్తాం. ఇలాంటి ప్రాజెక్టు తెలంగాణలో ఎక్కడా లేదు. అంతగొప్ప జల భాండాగారం ఇది. 55 ఏండ్ల కింద 400 ఎకరాల విస్తీర్ణం�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై కర్షకలోకం కన్నెర్ర జేసింది. ‘వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదు. మూడు గంటల కరెంటు ఇస్తే చాలు” అంటూ విషం గక్కడంపై భగ్గుమంటున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�
సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్న తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్లో పల్లె ప్ర
పల్లె ప్రగతి దినోత్సవంతో ప్రతీ పల్లె మురిసింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఈ వేడుక ఊరూరా సంబురంగా సాగింది. బతుకమ్మలు, బోనాల ర్యాలీలతో హోరెత్తించారు. ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, సర్ప
వచ్చే నెల 2నుంచి 22వ తేదీ వరకు జరిగే తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలను సర్వమతాల పండుగలా నిర్వహించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.
ఆడబిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని వల్లంపట్ల, కిష్టారావు పల్లి గ్రామాల్లో బుధవారం కల్యాణలక్ష్మి చెక్కుల ను ఎ�
ఎన్నికేదైనా గెలుపు తమదేనని, ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరుతామని తేల్చిచెప్పింది. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష
‘తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చాటి చెప్పండి.. ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టండి’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పార్టీ శ్రేణులకు ప
MLA Rasamai Balakishan | మానకొండూర్ రూరల్ : ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులను అణగదొక్కి, సమైక్యవాదులకు సద్దులు మోసిన రేవంత్రెడ్డి( Revanth Reddy )కి మాట్లాడే అర్హత లేదని, అతనో చిల్లర వ్యక్తి అని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాల
దేశ ప్రయోజనాల కోసం నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వాలు రావాలని అంబేద్కర్ ఆశించారని, సీఎం కేసీఆర్ ఆ పాలనను అందిస్తున్నారని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. వెలివేసిన దళితులను చట్టసభలకు త�